Home Search
రాజ్నాథ్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
లద్దాఖ్ లో పర్యటిస్తున్న కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ లద్దాఖ్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల లద్దాఖ్ పర్యటనలో భాగంగా జూలై 17, శుక్రవారం ఉదయం ఆయన లద్దాఖ్ చేరుకున్నారు. రాజ్నాథ్సింగ్ తో పాటుగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర మునిసిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు అక్టోబర్ 30, బుధవారం నాడు ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిశారు. కేంద్ర సెక్రటేరియట్ సౌత్బ్లాక్లో రాజ్నాథ్...
తోలి రఫేల్ యుద్ధ విమానాన్ని అందుకున్న రాజ్నాథ్ సింగ్
భారత్ వైమానిక దళంలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అక్టోబర్ 8, మంగళవారం నాడు ఫ్రాన్స్లో తొలి రఫేల్ యుద్ధ విమానాన్ని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వీకరించారు. దసరా పండగతో...
పాక్ ను హెచ్చరించిన రాజ్నాథ్ సింగ్
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ పై పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరును తప్పుపట్టారు. గురువారం నాడు రాజ్నాథ్ సింగ్ లద్దాఖ్ ను సందర్శించారు. లద్దాఖ్ లోని లేహ్ లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత.. సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ, రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశం
అరుణాచల్ ప్రదేశ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద భారత్, చైనా దేశాల సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈనెల 9వ తేదీన తవాంగ్ సెక్టార్ వద్ద ఈ ఘటన జరిగినట్లు...
హీరో ప్రభాస్, కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కలుసుకున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్
బీజేపీ అగ్రనేత, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుక్రవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న కన్నుమూసిన...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి ప్రమాణస్వీకారం
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితాల వెలువడ్డాక 10 రోజుల సస్పెన్స్ అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా మరోసారి పుష్కర్ సింగ్...
బీజేపీ కీలక నిర్ణయం, ఎన్నికల్లో ఓడినా పుష్కర్ సింగ్ ధామికే సీఎంగా అవకాశం…
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ లో 70 అసెంబ్లీ స్థానాలకు గాను సీఎం పీఠం కోసం 36 స్థానాలు దక్కించుకోవాల్సి...
పాకిస్థాన్లో భారత మిస్సైల్ ప్రమాదంపై.. రాజ్యసభలో కీలక ప్రకటన చేసిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ భూభాగంలోకి పొరపాటున భారత్ మిస్సైల్ దూసుకెళ్లిన ఘటనపై రాజ్యసభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేడు కీలక ప్రకటన చేశారు. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో మిస్సైల్ యూనిట్లో...
భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటన
భారత్-చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు లోక్ సభలో ప్రకటన చేశారు. సరిహద్దు...