Home Search
వెంకయ్య నాయుడు - search results
If you're not happy with the results, please do another search
సివిల్ సర్వీసెస్ డే : రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి – వెంకయ్యనాయుడు
సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే...
మచిలీపట్నంలో దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం.. పాల్గొన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మచిలీపట్నంలోని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో కృష్ణా జెడ్పీ...
గుంటూరు పర్యటనలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 2 రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల 60 ఏళ్ల వేడుకల్లో వెంకయ్య...
మాతృభాషల్ని పరిరక్షించి ముందు తరాలకు అందజేయడం మన బాధ్యత : వెంకయ్య నాయుడు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "తరతరాలుగా పెద్దలు మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. మాతృభాష...
ముచ్చింతల్ వేడుకలకు హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
హైదరాబాద్ శివారు ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామనగరం ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు అత్యంత వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీనుంచి జరుగుతున్న...
తిరుపతి విచ్చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి విచ్చేసారు. తొలుత రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న వెంకయ్య నాయుడుకు మంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, జిల్లా...
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు మరోసారి కరోనా పాజిటివ్
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఆదివారం నాడు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా...
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని సామరస్యపూర్వకమైన, సమ్మిళిత సమాజం కోసం పాటుపడాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు దేశంలోని యువతకు పిలుపునిచ్చారు. అన్ని రకాల వివక్షలు లేని సమాజాన్ని నిర్మించడమే మన స్వాతంత్య్ర...
టంగుటూరి ప్రకాశం పంతులు దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలి : వెంకయ్య నాయుడు
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలిముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులు అర్పించారు. ఆంధ్రకేసరిగా ప్రఖ్యాతి గాంచిన వారి ధైర్యసాహసాలు, దేశభక్తి, త్యాగనిరతిని...
రాజ్యసభలో తీవ్ర భావోద్వేగానికి గురైన చైర్మన్ వెంకయ్యనాయుడు
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు బుధవారం నాడు సభలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం రాజ్యసభలో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రతిపక్ష ఎంపీల అనుచిత ప్రవర్తనపై మాట్లాడుతూ వెంకయ్య నాయుడు కంటతడి పెట్టుకున్నారు. సభ...