Home Search
వైఎస్సార్సీపీ - search results
If you're not happy with the results, please do another search
‘రాజాం’ నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తలతో సీఎం జగన్ భేటీ.. ఈసారి మన లక్ష్యం 151 కాదు, 175
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై...
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న వైఎస్సార్సీపీ.. 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది ఖాళీ అవనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకుంది. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని...
ఏపీ చేరుకున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ సహా వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేతో భేటీ
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో...
2024 ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలిచి తీరుతాం – వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు ప్రసంగంలో సీఎం జగన్
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు వద్ద జరుగుతున్న పార్టీ ప్లీనరీలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముగింపు ప్రసంగం చేశారు. శనివారం ప్లీనరీలో వైసీపీ పార్టీకి శాశ్వత...
వైఎస్సార్సీపీ ప్లీనరీలో కీలక ప్రసంగం చేసిన మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని
వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండవ రోజు సమావేశాలు శనివారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 'ఎల్లో మీడియా-దుష్ట చతుష్టయం' తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సంచలన ప్రసంగం చేశారు....
వైఎస్సార్సీపీ ప్లీనరీ: వైఎస్ విజయమ్మ కీలక నిర్ణయం, పార్టీ ‘గౌరవ అధ్యక్షురాలు’ పదవికి రాజీనామా
వైఎస్సార్సీపీ ప్లీనరీ వేదికగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. పార్టీ 'గౌరవ అధ్యక్షురాలు' పదవికి రాజీనామా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఈ సందర్భంగా...
ఏపీ: జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ, గుంటూరులో భారీ ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్సార్సీపీ పండుగకు సిద్ధమవుతోంది. జూలై 8, 9 తేదీల్లో గుంటూరులో ఆ పార్టీ రాష్ట్ర ప్లీనరీ నిర్వహించనుంది. ఈ మేరకు గుంటూరు-విజయవాడ మధ్యనున్న ఆచార్య నాగార్జున యూనివర్శిటీకి ఎదురుగా...
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చిన ఏకైక సీఎం వైఎస్ జగన్ – నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీలో...
ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు గురువారం నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రిపై...
ఆత్మకూరు ఉప ఎన్నికకు వైఎస్సార్సీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్ధిగా మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన...
జూలై 8, 9 తేదీల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ.. గుంటూరు లోని ‘ఆచార్య నాగార్జున యూనివర్శిటీ’ వద్ద నిర్వహణకు ఏర్పాట్లు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల విస్తీర్ణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీని జూలై 8, 9 తేదీల్లో నిర్వహించేందుకు...