Home Search
వ్యాక్సిన్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కోవిడ్ కొత్త వేరియంట్ కేసుల నేపథ్యంలో.. భారత్ బయోటెక్ ‘నేసల్ వ్యాక్సిన్’కు కేంద్రం ఆమోదం
చైనాలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే 4 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్.7 కేసులో వెలుగు చూసిన క్రమంలో గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్...
దేశంలో కొత్తగా 112 మందికి కరోనా పాజిటివ్, 220 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో గత 24 గంటల్లో మరో 112 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,76,199 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో...
దేశంలో కొత్తగా 249 మందికి కరోనా పాజిటివ్, 219.96 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కొత్తగా 249 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో కేరళ (93), మహారాష్ట్ర (41), కర్ణాటక...
దేశంలో మరో 215 మందికి కరోనా పాజిటివ్, 219.91 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 215 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,72,068 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24...
కోవిడ్-19 బూస్టర్ డోస్గా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్.. అత్యవసర వినియోగానికి డీజీసీఐ ఆమోదం
హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ, 'కోవాక్సిన్' తయారీదారు అయిన భారత్ బయోటెక్ తయారు చేసిన ఇంట్రానాసల్ 'ఫైవ్ ఆర్మ్స్' (చుక్కల ముందు)కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) ఆమోదం...
దేశంలో మీజిల్స్ వ్యాప్తిపై కేంద్రం ఎలర్ట్.. వ్యాక్సిన్ ప్రక్రియపై కీలక సూచనలు, మూడు రాష్ట్రాలకు వైద్య బృందాలు తరలింపు
దేశవ్యాప్తంగా 'మీజిల్స్' (తట్టు) వ్యాధి వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం ఎలర్ట్ అయింది. దీనిని అరికట్టేందుకు వ్యాక్సిన్ ప్రక్రియపై కీలక సూచనలు చేసింది. అలాగే మూడు రాష్ట్రాలకు వైద్య బృందాల తరలింపు ప్రక్రియ చేపట్టింది....
దేశంలో కొత్తగా 408 కరోనా కేసులు నమోదు, 219.88 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. కొత్తగా 408 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,70,483 కు చేరుకుంది. ముఖ్యంగా గత 24 గంటల్లో...
కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీలో మాపై ఎటువంటి వత్తిడి లేదు, ఆరోపణలు అవాస్తవం – భారత్ బయోటెక్
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ తన అభివృద్ధిని వేగవంతం చేయడానికి సంస్థపై ఎటువంటి బాహ్య ఒత్తిడి లేదని గురువారం తెలిపింది. ఈ మేరకు కోవాగ్జిన్...
దేశంలో కరోనా: కొత్తగా 734 పాజిటివ్ కేసులు, 219.80 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 734 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,66,377 కు చేరుకుంది. ముఖ్యంగా...
దేశంలో కొత్తగా 1190 కరోనా పాజిటివ్ కేసులు, ఇప్పటికే 219.66 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,190 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,55,828 కు చేరుకుంది....