Home Search
సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వికారాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్నిప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వికారాబాద్ జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్...
రేపే టీఎస్ ఎంసెట్-2022, టీఎస్ ఈసెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ఎంసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలు రేపు (ఆగస్టు 12, శుక్రవారం) విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11.15 గంటలకు టీఎస్ ఎంసెట్-2022 ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్స్ ఫలితాలను కూకట్పల్లి...
తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్లో సిలబస్ మార్పు, కొత్త బుక్స్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలోని ఇంగ్లీష్ సబ్జెక్టులో సిలబస్ మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇంటర్ ద్వితీయ సంవత్సర కొత్త ఇంగ్లీష్ పుస్తకాలను గురువారం రాష్ట్ర...
తెలంగాణ టెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. టెట్ కన్వీనర్ రాధారెడ్డి...
తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర విద్యాశాఖ...
తెలంగాణలో జూన్ 30న పదో తరగతి ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో మే 23 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు-2022 ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షల ఫలితాలను జూన్ 30,...
జూలై 1న టీఎస్ టెట్-2022 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్/ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2022 ను జూన్ 12న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ టెట్-2022 ఫలితాలను జూలై 1వ తేదీన విడుదల చేయాలని...
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీల కంపెనీ రేడియంట్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
దేశంలోనే అతిపెద్ద ఎల్ఈడీ టీవీ కంపెనీ 'రేడియంట్ ఎలక్ట్రానిక్స్' యొక్క నూతన ప్లాంట్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం...
హైదరాబాద్ లో ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్ మహానగరంలో నలువైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా గచ్చిబౌలిలో ఉన్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) తో పాటుగా, కొత్తగా ఎల్బీనగర్ (గడ్డి...
విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్, అజీమ్ ప్రేమ్ జీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో విప్రో కన్స్యూమర్ కేర్ ఫ్యాక్టరీని ఈరోజు ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. వీరు సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీతో...