Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
ఆస్ట్రేలియాతో వన్డే పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి వన్డే మ్యాచ్
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 17, 19, 22 తేదీల్లో 3 వన్డేల సిరీస్ జరగనుంది. అందులో భాగంగా ఈ రోజు (మార్చి 17, శుక్రవారం) ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం...
ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు, వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా దేశంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగ్పూర్లోని వీసీఏ స్టేడియంలో జరిగిన తోలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల...
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం.. పదవికి రాజీనామా, బోర్డు ఆమోదం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు చేతన్ శర్మ తన రాజీనామా లేఖను బీసీసీఐ సెక్రటరీ జై...
మూడో టీ20లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం.. రికార్డు సెంచరీతో చరిత్ర సృష్టించిన శుభ్మన్ గిల్
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన భారత్ 168 పరుగుల భారీ...
రెండో వన్డేలో న్యూజిలాండ్పై టీమిండియా ఘన విజయం, సిరీస్ కైవసం
మూడు వన్డేల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. రాయపూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ...
న్యూజిలాండ్ తో తోలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగిన శుభ్మన్ గిల్, భారత్ భారీ స్కోర్ 349/8
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరుగుతున్న తోలి వన్డేలో భారత్ ఓపెనర్ శుభ్మన్ గిల్ చెలరేగి ఆడారు. శుభ్మన్ గిల్...
రేపటి నుంచే భారత్, న్యూజిలాండ్ మధ్య 3 వన్డేల సిరీస్: గాయంతో శ్రేయాస్ అయ్యర్ దూరం, జట్టులోకి రజత్...
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జనవరి 18, 21, 24 తేదీల్లో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్, జనవరి 27,...
మూడో టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం.. సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ యాదవ్, 2-1 తేడాతో సిరీస్ కైవసం
ఇండియా, శ్రీలంక మధ్య హోరాహోరీగా సాగిన సిరీస్లో భారత్ ఘనవిజయం సాధించింది. రాజ్కోట్ వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో ఆఖరి టీ20 మ్యాచ్లో 2-1 తేడాతో 91 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని...
నేడే రాజ్కోట్లో శ్రీలంకతో భారత్ చివరి టీ20 మ్యాచ్, సిరీస్ కైవసం చేసుకునేదెవరో?
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో భారత్ జట్టు రెండు...
భారత్, శ్రీలంక మధ్య నేడే రెండో టీ20, గాయంతో సంజూ శాంసన్ దూరం, జట్టులోకి జితేష్ శర్మ
భారత్, శ్రీలంక జట్ల మధ్య ప్రస్తుతం మూడు టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 3న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఉత్కంఠభరితంగా జరిగిన తోలి టీ20లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని...