Home Search
మోదీ - search results
If you're not happy with the results, please do another search
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ.. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జపాన్లోని హిరోషిమా పట్టణంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం...
జపాన్ పర్యటనకు ప్రధాని మోదీ.. జీ-7 సదస్సుకు హాజరు, పలు కీలక అంశాలపై ప్రసంగం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం మూడు దేశాల పర్యటనకు బయలుదేరారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియాల దేశాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలో ముందుగా G7...
ఒడిశాలో తొలి ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశాలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభించారు. పూరీ స్టేషన్లో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో...
ప్రధాని మోదీ కేబినెట్లో కీలక మార్పులు.. అర్జున్ రామ్ మేఘ్వాల్కు న్యాయశాఖ, కిరెన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ కేటాయింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం అనూహ్యంగా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసింది. ఈ మేరకు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది....
ప్రధాని మోదీ పర్యటనకు ముందు.. ఈ నెల 31న అమెరికాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్...
ప్రధాని మోదీ కృషి చేసినా విజయం సాధించలేకపోయాం.. ఓటమిని అంగీకరిస్తున్నాం – కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే గెలుపు ఖాయం కాగా.. ఈసీ అధికారిక ప్రకటన లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై ఓటమిని...
వచ్చే నెలలో అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ.. వైట్హౌస్లో డిన్నర్ ఏర్పాటు చేయనున్న అధ్యక్షుడు జో బిడెన్
ప్రప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో జూన్ 22న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు...
రాజస్థాన్లో పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని.. ఒకే వేదికపై మోదీ, సీఎం అశోక్ గెహ్లాట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు....
కర్ణాటకలో తుదిదశకు ఎన్నికల ప్రచారం.. బెంగళూరులో మెగా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి...
నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేరువయ్యేందుకు అక్టోబర్ 3, 2014న మొదటిసారిగా 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఆయన...