Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
నేడు హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీ, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. పర్యటన షెడ్యూల్ ఇదే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బి) 20వ వార్షికోత్సవ వేడుకలు మరియు 2022 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్...
భద్రాచలంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు.. హాజరైన పలువురు ప్రముఖులు
తెలంగాణ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం ఆదివారం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. శ్రీరాముని జన్మదినంతో పాటు కల్యాణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం...
తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు 68వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...
ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన ఫిబ్రవరి 5, శనివారం సాయంత్రం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లో...
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడే కీలక ఘట్టం, సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ
హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్ లో శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు 12 రోజుల పాటుగా జరగనున్న ఈ ఉత్సవాల్లో అన్నికార్యక్రమాలు త్రిదండి...
జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు
భారతదేశ వ్యాప్తంగా జాతిపిత మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ దేశానికి సేవలను, ఆయన ఆశయాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద...
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై రాష్ట్రాల సీఎస్ లతో వీడియో కాన్ఫరెన్స్
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవం "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కి సంబంధించి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి డా.రాజీవ్ గౌబా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వేడుకలలో...
నామినేటెడ్ ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఖరారు
హుజూరాబాద్ టీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా నియమించాలని తెలంగాణ కేబినెట్ ఆదివారం నాడు నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఇటీవల ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి కౌశిక్ రెడ్డి...
14న యాదాద్రిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ రాజ్భవన్ అతిథిగృహంలో మూడు రోజులపాటు బస చేయనున్నారు. ఈ...
తెలంగాణలో పది యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లు వీరే…
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ (వీసీ) లను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజీసీ నిబంధనలకు అనుగుణంగా...