Home Search
తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
మార్చ్ 6 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మార్చ్ 6వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసింది. మార్చి 6న ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు...
ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7 వరకు యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలును నిర్వహించనున్నట్టు యాదాద్రి ఆలయ ఈవో గీత వెల్లడించారు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు నిర్వహణ వివరాలు తెలిపేందుకు...
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...
తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
రాజ్భవన్లో ఎట్హోం కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్, మంత్రులు
జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, శాసన సభ స్పీకర్ పోచారం...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...
బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్హోం కార్యక్రమం ప్రారంభం
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20న హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. డిసెంబర్ 28, శనివారం మధ్యాహ్నం 3:15...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి...