Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
ఐపీఎల్-2021 నిర్వహణ వేదికల్లో హైదరాబాద్ ను చేర్చండి : మంత్రి కేటీఆర్
త్వరలో జరగబోయే ఐపీఎల్ 14వ సీజన్లో హైదరాబాద్ ను ఒక వేదికగా చేర్చాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ), ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆఫీసు బేరర్ లకు తెలంగాణ రాష్ట్ర...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కు భారత మహిళల వన్డే, టీ20 జట్ల ఎంపిక
భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. మార్చి 7, 2021 నుంచి మార్చి 23, 2021 వరకు జరగబోతే ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికాతో భారత మహిళల జట్టు 5...
క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్
టీమిండియా బ్యాటింగ్ ఆల్ రౌండర్ యూసఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లుగా శుక్రవారం నాడు ట్విట్టర్ లో యూసఫ్ పఠాన్ ప్రకటన చేశాడు. "అన్ని రకాల...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
చెన్నైలో నేడే ఐపీఎల్-2021 వేలం, ఏ జట్టు వద్ద ఎంత నగదు ఉందంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 కోసం ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ వేలంలో ఉండే 292 మంది క్రికెటర్లతో కూడిన...
ఐపీఎల్ వేలం కోసం 292 మందితో తుదిజాబితా, శ్రీశాంత్ కు దక్కని చోటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1114 మంది క్రికెటర్లు...
ఛాతీనొప్పితో మరోసారి ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బుధవారం నాడు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఛాతీనొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆయనను కోల్కతాలోని అపోలో ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తుంది....
ఇంగ్లాండ్ తో జరిగే తోలి రెండు టెస్టులకు ఎంపికైన భారత్ జట్టు ఇదే …
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత...
ఆసుపత్రి నుండి డిశ్ఛార్జ్ అయిన సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గురువారం నాడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొద్దీరోజుల క్రితం ఛాతీనొప్పితో బాధపడుతూ కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి...
ఛాతీనొప్పితో ఆసుపత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం నాడు అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో బాధపడడంతో ఆయన కోల్కతాలోని ఉడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో...