Home Search
రోహిత్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
నేడు వెస్టిండీస్ తో తొలి వన్డే.. 1000వ వన్డే మ్యాచ్ ఆడనున్న భారత్
నేటినుంచి ఇండియా-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు (ఆదివారం) జరగనున్న తొలి వన్డే...
భారత్ Vs న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ : గాయంతో కెఎల్ రాహుల్ ఔట్, జట్టులోకి సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి టెస్టు, డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబయిలో...
న్యూజిలాండ్ తో రెండు టెస్టుల సిరీస్, భారత్ జట్టు ఇదే …
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 25 నుంచి 29 వరకు కాన్పుర్ లో తొలి...
బీసీసీఐ 2020–2021 వార్షిక వేతనాల కాంట్రాక్ట్ జాబితా విడుదల
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్...
భారత్ Vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్: 18 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 23-28 తేదీల మధ్య 3 వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడే 18 మంది ఆటగాళ్లతో కూడిన భారత్...
భారత్ Vs ఇంగ్లాండ్ టీ20 సిరీస్: 19 మంది ఆటగాళ్లతో భారత్ జట్టు ప్రకటన
భారత్, ఇంగ్లాండ్ జట్ల మార్చి 12 నుంచి మార్చి 20 వ తేదీ వరకు 5 టీ20ల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20ల్లో ఇంగ్లాండ్ తో తలపడే 19...
నేడే ముంబయి, ఢిల్లీ మధ్య క్వాలిఫయర్-1, గెలిస్తే ఆరోసారి ఫైనల్ కు వెళ్లనున్న ముంబయి
యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ ప్లే ఆప్స్ దశకు చేరుకుంది. ఫ్లేఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, సన్ రైజర్స్...
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
తోలి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
భారత్-న్యూజిలాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా జనవరి 24, శుక్రవారం నాడు జరిగిన తోలి టీ20లో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం...
మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ విజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1 తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 19, ఆదివారం నాడు బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు...