Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్రం వివక్ష : మంత్రి ఈటల రాజేందర్
ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గురువారం నాడు...
బీజేపీ విజ్ఞప్తి మేరకు లింగోజిగూడలో పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోని లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికకు ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో...
ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత
ప్రముఖ వైద్యులు, నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నెల రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస...
మాజీ మంత్రి ఆజ్మీరా చందూలాల్ కన్నుమూత
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ (67) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస...
ఈ-పంచాయతీ నిర్వహణలో దేశంలో తెలంగాణ నెంబర్ వన్, మరో అవార్డు కైవసం
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మరో అవార్డును గెలుచుకుంది. గ్రామ పంచాయతీలలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో పారదర్శకత, సమర్థత, జవాబుదారీతనం పెంపొందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ అంటూ కేంద్రం...
కాంగ్రెస్ పార్టీ సక్కగా ఉంటే తెలంగాణలో గులాబీ జెండా ఎగరాల్సిన అవసరం ఎందుకు వస్తుంది?
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బుధవారం నాడు హాలియాలో భారీ బహిరంగసభ నిర్వహించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నోముల భగత్ తరపున పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...
ఈ నెల 20-24 తేదీల్లో ప్రైవేట్ టీచర్ల అకౌంట్లలో 2 వేల ఆర్ధిక సహాయం జమ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు రూ.2000 ల ఆర్ధిక సహాయం, 25 కిలోల రేషన్ బియ్యం పంపిణీ విషయమై...
తెలంగాణ బేస్ బాల్ క్రీడాకారులను అభినందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ జిల్లా నంద్యాలలో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ జట్టు ఢిల్లీ జట్టుపై...
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 29 మున్సిపాలిటీల్లో సమగ్ర అభివృద్ధికి నివేదికలు సిద్ధం చేయాలి
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలలో ఉన్న 29 మున్సిపాలిటీలను సమగ్రంగా అభివృద్ధి చేయుటకు భవిష్యత్ అవసరాలను గుర్తించి, నివేధికలు సిద్దం చేయాలని అన్ని శాఖల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును సత్కరించిన మంత్రి కేటీఆర్
దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్ పురస్కార్ కింద దేశంలోనే అత్యుత్తమ స్థానిక సంస్థలుగా 12 పురస్కారాలు రాష్ట్రానికి రావడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖల మంత్రి...