Home Search
రోహిత్ శర్మ - search results
If you're not happy with the results, please do another search
మాజీ కెప్టెన్ ధోనికి దక్కని బీసీసీఐ కాంట్రాక్ట్
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనవరి 16, గురువారం నాడు భారత జట్టుకు చెందిన సీనియర్ ఆటగాళ్ల వార్షిక ఆదాయ కాంట్రాక్టులను ప్రకటించింది. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 వరకు...
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన పేరుపై మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్గా...
400 పరుగులు చేసే సత్తా ఆ ముగ్గురికే – బ్రియాన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఐసీసీ నిర్వహించే...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ గా ధోనీ
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం...
టెస్టుల్లో, వన్డేల్లో నంబర్వన్గా ఏడాది ముగించిన కోహ్లీ
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్, టెస్టు ర్యాంకింగ్స్ లో నంబర్వన్గా నిలుస్తూ 2019 ని ముగించాడు. ఐసీసీ తాజాగా డిసెంబర్ 24, మంగళవారం విడుదల...
తొలి వన్డేలో భారత్ పై వెస్టిండీస్ గెలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో డిసెంబర్ 15, ఆదివారం నాడు జరిగిన తొలి వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత్ జట్టు నిర్దేశించిన 288 పరుగుల...
మూడో టీ20లో భారత్ ఘనవిజయం, 2-1 తో సిరీస్ కైవసం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను భారత్ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. డిసెంబర్ 11, బుధవారం నాడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మక చివరి టీ20 మ్యాచ్...
రెండో టీ20లో భారత్ పై వెస్టిండీస్ విజయం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 8, ఆదివారం నాడు తిరువనంతపురం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో వెస్టిండీస్ జట్టు భారత్ పై...
చెలరేగిన విరాట్ కోహ్లీ, భారత్ ఘనవిజయం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 6, శుక్రవారం నాడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో...
ఐసీసీ ర్యాంకింగ్స్ లో దూసుకెళ్లిన షమీ, మయాంక్
భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన తోలి టెస్టులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్ లో ఏడు వికెట్లతో చెలరేగిన...