Home Search
ఈటల రాజేందర్ - search results
If you're not happy with the results, please do another search
రేపు హైదరాబాద్ నగరంలో మరో 24 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానాలను జీహెఛ్ఎంసీ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గురువారం నాడు మరో...
సీజనల్ వ్యాధులపై సమీక్ష, రిలీఫ్ క్యాంపులలో లక్షణాలు ఉన్న వారికీ కరోనా పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్...
వరద ప్రభావిత ప్రాంతాల్లో 165 హెల్త్ క్యాంపులు, 46 మొబైల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వరదల నేపధ్యంలో ప్రజారోగ్యంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజలకు మేము ఉన్నామంటూ...
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది, ఇది వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే: మంత్రి కేటిఆర్
వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ ఈ రోజు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమైంది. కేబినెట్ సబ్ కమిటీలో సభ్యులైన మంత్రులు...
నిమ్స్లో కోబాస్ 8800 యంత్రం ప్రారంభం, రోజుకు 4 వేల ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు చేసే అవకాశం
కరోనా పరీక్షల నిర్వహణకు గాను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోబాస్ 8800 యంత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ...
అసెంబ్లీ అంటే అల్లర్లు, దూషణలు కాదు, అన్ని అంశాలపై కూలంకశంగా చర్చిస్తాం – సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై...
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా
బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం...
నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్ గా పేరు, హైదరాబాద్ లో పీవీ మెమోరియల్ నిర్మిస్తాం
సెప్టెంబర్ నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని తీర్మానం చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ కు పీవీ జ్ఞాన మార్గ్...
కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి, తెలంగాణలోనే మరణాల శాతం తక్కువ
ప్రపంచంలో కరోనా కంటే భయంకరమైన వ్యాధులు వచ్చాయి. కానీ అప్పుడు ప్రజలు ఇంతలా భయపడలేదు, ప్రచారం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరోనా విషయంలో ఇప్పుడు ఎక్కువ...
ఎంజీఎంలో కరోనా బాధితులను పరామర్శించిన మంత్రులు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు కెటి రామారావు, ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ తదితరులు వరంగల్ నగరంలో భారీ...