Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
కరోనా వ్యాప్తి, మెడికల్ కాలేజీలు ఏర్పాటు, అనాథలైన పిల్లలపై తెలంగాణ కేబినెట్ కీలక చర్చ
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన కేబినెట్ సమావేశంలో వైద్యశాఖ, కరోనా వ్యాప్తిపై కీలకంగా చర్చించారు. అలాగే కరోనా కాలంలో అనాథలైన పిల్లలను కాపాడుకోవడం, వైద్యరంగాన్ని పటిష్టం చేయడం, నూతన...
గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధిలో తెలంగాణకు దేశంలోనే మొదటి స్థానం: మంత్రి తలసాని
గొర్రెల పంపిణీ, గొర్రెల సంపద అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్...
రామప్ప దేవాలయం చుట్టూ కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం నాడు యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయంపై ఆర్కియాలజీకల్ సర్వే ఆఫ్ ఇండియా, హెరిటేజ్...
సిరిసిల్లలో గోకల్దాస్ ఇమేజెస్ అపారెల్ ఫ్యాక్టరీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా, పెద్దూర్ అపారెల్ పార్కులో గోకల్ దాస్ ఇమేజెస్ సంస్థ నిర్మించ తలపెట్టిన అపారెల్ ఫ్యాక్టరీకి...
గత 7 ఏళ్లలో తెలంగాణలో 15 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటు : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని ఈ-సిటీలో సోలార్ పరికరాల తయారీ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ నూతన ప్లాంట్ ను గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి...
రాష్ట్రంలో 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం – మంత్రి తలసాని శ్రీనివాస్
రాష్ట్రంలోని గొల్ల కురుమలందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్...
రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు, ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయంకు యునెస్కో గుర్తింపు రావడంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...
టీఎస్ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా బండా శ్రీనివాస్ నియామకం
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్) చైర్మన్ గా బండా శ్రీనివాస్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్...
భారీ వర్షాల నేపథ్యంలో జన్మదిన వేడుకలకు హైదరాబాద్ రావొద్దు, పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు ఎవరు హైదరాబాద్ రావద్దని పార్టీ శ్రేణులకు, అభిమానులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...
భారతీయ జనతా పార్టీకి మోత్కుపల్లి నర్సింహులు రాజీనామా
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీనామా లేఖను బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపించినట్టు...