Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 6 జిల్లాలు రెడ్జోన్లో, 18 జిల్లాలు ఆరెంజ్ జోన్...
తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు ఇవే…నేటి నుంచే అమ్మకాలు…
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి ఈ రోజు నుంచే (మే 6,...
తెలంగాణలో మద్యం షాపులకు అనుమతి ఎప్పుడంటే?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 29 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో మద్యం షాపులు తెరవడానికి రేపటి నుంచే (మే 6, బుధవారం)...
తెలంగాణలో మే 29 వరకు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ రోజు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా...
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. ఇందుకు సంబంధించిన...
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపు?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, పొడిగింపు తదితర అంశాలపై...
రంగనాయక సాగర్ నీటిని విడుదల చేసిన మంత్రి హరీష్, కాలువలో ఈతకొట్టిన ఎంపీ, ఎమ్మెల్యే
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు...
మే 5 న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, లాక్డౌన్ పై నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,...
హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ లు, స్కైవేలు, బిటి రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పశుసంవర్ధక,...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో సూర్యాపేటలో సీఎస్, డీజీపీ పర్యటన
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల...