Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
టీఎస్ ఐపాస్ తరహాలో త్వరలో టీఎస్ బీపాస్ – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 31, శుక్రవారం నాడు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...
కరోనా వైరస్ ముప్పు – కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా ఈ వైరస్ పలు ఇతర దేశాలకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కారణంగా...
తెలంగాణలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్రంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని నాంపల్లిలోగల పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు....
తెలంగాణ భవన్ వద్ద టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీ దూసుకెళ్తుంది. ముందుగా ఊహించిన విధంగానే అన్ని మున్సిపాలిటీ, కార్పోరేషన్ల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యంలో కొనసాగుతుంది. ఫలితాల సరళి పూర్తీ అనుకూలంగా ఉండడం, పలు...
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావుకి అరుదైన గౌరవం దక్కింది. గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశానికి వరల్డ్ ఎకనామిక్...
స్టేట్ క్రెడిట్ సెమినార్-2020 కు హాజరైన ఆర్థిక మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగిన స్టేట్ క్రెడిట్ సెమినార్ కు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సదస్సులో ఎస్ఎల్బీసీ...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తో సమావేశమైన మంత్రి కేటీఆర్
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండవ రోజున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో...
దావోస్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మంత్రి కేటీఆర్
తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి కేటీఆర్
దావోస్ లో సీఎన్బీసీ టివి 18 మరియు సీఐఐ సంయుక్తంగా “ఇండియా- ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ నేషన్” అనే అంశంపై నిర్వహించిన...
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
గణతంత్రదినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జనవరి 17, శుక్రవారం నాడు బి.ఆర్.కె.ఆర్. భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జనవరి...