Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
డే/నైట్ టెస్టుకు స్పందన బాగుంది – సౌరవ్ గంగూలీ
కోల్కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నవంబర్ 22 నుంచి భారత్ తొలిసారిగా డే/నైట్ టెస్టు ఆడబోతున్న సంగతి తెలిసిందే. భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే పింక్ బాల్ డే/నైట్ టెస్టుపై క్రీడాభిమానులు మంచి...
ఈడెన్ లో డే/నైట్ టెస్టు రాత్రి 8 గంటల వరకే
బీసీసీఐ అధ్యక్షుడుగా సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టాక గులాబీ బంతితో డే/నైట్ టెస్టు ఆడాలని ప్రతిపాదన తేవడం, అందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అంగీకరించిన సంగతి...
ఐపీఎల్లో పవర్ ప్లేయర్ నిబంధన?
గత 12 సీజన్లుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 13వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ 2020లో ఒక కొత్త మార్పు చోటుచేసుకునే అవకాశం...
రాహుల్ ద్రావిడ్ తో సమావేశం కానున్న సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా అక్టోబర్ 23న బాధ్యతలు చేపట్టిన భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)పై దృష్టి సారించాడు. ఈ నేపథ్యంలో...
ఎథిక్స్ అధికారి ముందు నేడు హాజరు కానున్న రాహుల్ ద్రావిడ్
ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా పనిచేస్తున్న భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై బీసీసీఐ అంబుడ్స్మన్ గతంలో నోటీసులు జారీ చేసిన...
ధోనిని గౌరవంగా తప్పుకోమంటున్న సునీల్ గవాస్కర్
భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, భారతజట్టుకు మహేంద్రసింగ్ ధోని ఎంపికయ్యే విషయంపై స్పందించారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు ధోని కొనసాగడం కష్టమే అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ధోని...
హెచ్సీఏ అధ్యక్ష పదవి రేసులో మాజీ కెప్టెన్ అజారుద్దీన్
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేసారు. నామినేషన్ పత్రాలను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్...
దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం టెస్టు జట్టు ఎంపిక నేడే
ఇటీవలే భారతజట్టు, వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ ను క్లీన్స్వీప్ చేసి సత్తా చాటింది. ఇక సొంతగడ్డపై ముందుగా డికాక్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో...
వచ్చే ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడనున్న అశ్విన్
2020 లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు సంబంధించి పలువురు ఆటగాళ్లు తమ ప్రాంచైజ్ లు మారుతున్నారు. ఇప్పటి వరకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సారథ్యం వహించి నడిపించిన టీమిండియా...
టీ-20 క్రికెట్ కు మిథాలీ రాజ్ గుడ్ బై
భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ టీ-20 క్రికెట్ కు వీడ్కోలు పలికింది. ప్రపంచ మహిళా క్రికెట్ లో తన సత్తా చాటి ఎన్నో రికార్డులు సాధించిన మిథాలీ రాజ్ తాజాగా టీ-20...