Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం
తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా తెలంగాణ బిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీర్మానం...
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పార్థసారథి నియామకం
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సీ.పార్థసారథి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. ఎన్నికల కమిషనర్...
జీహెఛ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు మనదే, దుబ్బాకలోనూ ఘనవిజయం సాధిస్తాం
తెలంగాణ భవన్లో సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం టిఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ వర్షాకాల...
జయప్రకాశ్రెడ్డి మరణం పట్ల పీఎం మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీనటుడు జయప్రకాశ్రెడ్డి మంగళవారం తెల్లవారుజామున గుంటూరులో గుండెపోటుతో మరణించారు. జయప్రకాశ్రెడ్డి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కె.చంద్రశేఖర్ రావు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు...
కరోనాకు మనిషిని చంపే శక్తి లేదు, జనవరి వరకు రిలాక్స్ అవ్వవద్దు – మంత్రి ఈటల
ఎస్ఆర్ నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 22 వేల మంది ఆశా వర్కర్స్, 500 మంది ఏఎన్ఎం లతో ఆదివారం...
సెప్టెంబర్ 28 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. తొలిరోజు సభను వాయిదా వేశాక అసెంబ్లీలో బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన...
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు (సెప్టెంబర్ 7, సోమవారం) ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అలాగే శాసన మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్...
సెప్టెంబర్ 7 న టిఆర్ఎస్ఎల్పీ సమావేశం
సెప్టెంబర్ 7, సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం కానుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ...
కరోనాతో మరణించిన వైద్యులకు రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా
బీఆర్కే భవనంలో వివిధ డాక్టర్స్ సంఘాలతో సెప్టెంబర్ 1, మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఇటీవల డాక్టర్స్ సంఘాలు చేసిన పలు విజ్ఞప్తులపై సీఎం...
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం – మంత్రి ఎర్రబెల్లి
సేవతోనే జీవితానికి అసలైన పరమార్థం లభిస్తుందని, ప్రజలను కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళే అసలైన నాయకులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటివ సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలను...