Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
రాష్ట్రవ్యాప్తంగా రూ.18 వేల కోట్లకుపైగా నిధులతో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీహెఛ్ఎంసీ సహా పలు ప్రాంతాల్లో పేదల కోసం పెద్ద ఎత్తున డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నగరంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇందిరానగర్...
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు సకిని రామచంద్రయ్య, కనకరాజుకు ఇంటి స్థలం, కోటి నగదు ప్రకటన
పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలువాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు ఒక కోటి రూపాయల రివార్డును...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు నూతనచట్టం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రంలో విద్యారంగంపై కేబినెట్ సుధీర్ఘంగా...
వరద ముంపు నుంచి రక్షణకై నాలా సేఫ్టీవాల్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం నగరంలోని నల్లకుంటలో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా సేఫ్టీ వాల్ కు శంకుస్థాపన చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాల...
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి – గవర్నర్ తమిళిసై నివాళి
ఈ రోజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లేస్ రోడ్ లోని పీవీ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పీవీ...
నేడు ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు, పాల్గొననున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో నేడు సాయంత్రం (డిసెంబర్ 21, మంగళవారం) తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కిస్మస్ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య...
గాంధీ ఆసుపత్రిలో సీటీ స్కాన్ యూనిట్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
కోవిడ్ కష్ట సమయంలో వేల మందికి సేవలు అందించి వారి ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ ఆసుపత్రికి దక్కుతుందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు....
పార్లమెంట్ సెంట్రల్ హల్ లో 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు, హాజరైన రాష్ట్రపతి, ప్రధాని మోదీ
రాజ్యాంగ దినోత్సవ వేడుకలను (నవంబర్ 26) పార్లమెంట్ సెంట్రల్ హల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం...
తెలంగాణలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘం
తెలంగాణ రాష్ట్రంలో పశు సంవర్థక శాఖ నిర్వహిస్తున్న 1962 సంచార పశువైద్యశాలల సేవలు అమోఘంగా ఉన్నాయని కర్నాటక రాష్ట్ర పశు సంవర్థకశాఖ మంత్రి ప్రభు బి.చౌహాన్ కొనియాడారు. కర్నాటక రాష్ట్రంలో నూతనంగా 1962...
ధాన్యం కొనుగోలుపై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణవ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు
తెలంగాణలో ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నందుకు నిరసనగా, కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నవంబర్ 12, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...