Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
1.76 లక్షల కోట్ల బదిలీకి రిజర్వ్ బ్యాంకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వానికి రూ. 1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్, అదనపు నిధులు బదలాయింపు చేయడానికి రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా(ఆర్బీఐ) బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్...
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రత ఉపసంహరణ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఎస్పీజీ భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ ఆగస్టు 26 న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఆయనకు...
ఆర్టికల్-370 రద్దుపై లోక్సభలో వాడీవేడిగా చర్చ
హోం మంత్రి అమిత్ షా సోమవారం ఆగస్టు 5న రాజ్యసభతో పాటు లోక్సభలో కూడ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఆగస్టు...
కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, గత కొద్దీ రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం, జూలై 28 తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1942 జనవరి 16న నల్గొండ...
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని త్వరగా నియమించాలన్న జ్యోతిరాదిత్య సింధియా
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) మాజీ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య సింధియా, జూలై 11 న భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్సి) తదుపరి అధ్యక్షుడిని త్వరగా నిర్ణయించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్ జోడో’ యాత్ర రెండో రోజు షెడ్యూల్ ఇదే…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించి "హత్ సే హత్ జోడో" పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత...
నేటినుంచే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర.. మేడారంలో పూజల అనంతరం...
తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొనసాగనున్న 'హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర'కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ములుగు జిల్లా...
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. ఈ మేరకు మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలతో...
గులాం నబీ ఆజాద్ కు షాక్, జమ్మూకశ్మీర్ లో 17 మంది నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిక
జమ్మూకశ్మీర్ లో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని స్థాపించిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కు...
ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ (100) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల రాజకీయ, సినీ, క్రీడలు సహా పలు రంగాలకు...