Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...
మధ్యప్రదేశ్ సంక్షోభం – మోదీని కలిసిన జ్యోతిరాదిత్య సింధియా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కమల్నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభం అంచున నిలుచుంది. కొన్ని రోజుల క్రితం 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనిపించకుండా పోవడంతో మధ్యప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి,...
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నిక
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా జనవరి 20, సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నడ్డాకు అధ్యక్ష బాధ్యతలు...
జనవరి 18 నుంచి 24 వరకు జమ్మూ కశ్మీర్ లో కేంద్రమంత్రుల పర్యటన
ఆగస్టు 5, 2019న జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో పాటుగా జమ్మూ...
నరేంద్రమోదీని కలిసిన మోహన్బాబు
ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబు జనవరి 6, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోహన్బాబుతో పాటుగా కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మీలు ఉన్నారు. దాదాపు...
జేఎన్యూలో ఉద్రిక్తత, విద్యార్థులపై దుండగుల దాడి
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యూనివర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి...
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ నాణేనికి బొమ్మ, బొరుసు లాంటివి – అసదుద్దీన్ ఓవైసీ
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, పౌరసత్వసవరణ చట్టం(సీఏఏ) లకు వ్యతిరేకంగా యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, శుక్రవారం సాయంత్రం నిజామాబాద్లోని ఖిల్లా ఈద్గా వద్ద భారీ బహిరంగ సభ జరిగింది. ఈ...
పౌరసత్వ సవరణ చట్టంపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజలను విభజించే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం...
ఢిల్లీ పర్యటన ముగించుకున్న ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ 5, గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అయ్యి రాష్ట్రాభివృద్ధి అంశాలు,...
ప్రధాని మోదీతో శరద్ పవార్ భేటీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నవంబర్ 20, బుధవారం నాడు సమావేశమయ్యారు. మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తున్న తరుణంలో...