Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేత
జూలై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనాల ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఉజ్జయిని...
గొర్రెల పంపిణీ, చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయి: సీఎం కేసీఆర్
తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని,...
కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయహస్తం, రూ.13.96 కోట్ల ఆర్థిక సాయం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రవీంద్రభారతిలో ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు...
వైభవం ఉట్టిపడేలా బోనాలు, కొవిడ్ నిబంధనలుతో భక్తులకు ఏర్పాట్లు
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు బోనాల...
పల్లెలు, పట్టణాల అభివృద్ధికై మంత్రుల వద్ద 2 కోట్లు, కలెక్టర్ల వద్ద కోటి అత్యవసర నిధులు: సీఎం కేసీఆర్
పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా...
హైదరాబాద్ లో 9 వేల కోట్లతో ఇళ్లు నిర్మాణం, దేశంలో ఇలా ఏ నగరంలో లేదు –...
హైదరాబాద్ నగరంలోని అంబేద్కర్ నగర్ లో రూ.28 కోట్లతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు ప్రారంభించారు. అనంతరం...
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ ఇటీవలే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోగ్య సబ్ కమిటీకి రాష్ట్ర...
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు రాజ్ భవన్ లో స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వాగతం పలికారు. అనంతరం రాజ్...
15 రోజుల్లోగా 4,46,169 మంది అర్హులకు రేషన్ కార్డులిచ్చే ప్రక్రియ పూర్తి చేయాలి
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను...
రానున్న రెండేళ్లలో వైద్య రంగంపై రూ.10,000 కోట్ల ఖర్చు, తెలంగాణ కేబినెట్ నిర్ణయం
రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించాలని తెలంగాణ రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ఆరోగ్య సబ్ కమిటీలో ఆర్థిక...