Home Search
%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF %E0%B0%AE%E0%B1%8B%E0%B0%A6%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హత్యకు కుట్ర? సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్
కర్ణాటకలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. బీజేపీ తరపున ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
నేడు ‘మన్ కీ బాత్’ 100వ ఎపిసోడ్.. ప్రధాని మోదీతో పాటు పాల్గొననున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు చేరువయ్యేందుకు అక్టోబర్ 3, 2014న మొదటిసారిగా 'మన్ కీ బాత్' కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ఈ ప్రోగ్రాం ద్వారా గత తొమ్మిదేళ్లుగా ఆయన...
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి బహుమతి.. 18 రాష్ట్రాలలో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
దేశవ్యాప్తంగా 2కోట్ల మందికి లబ్ది కలిగేలా 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలలోని 85 జిల్లాల్లో 91 ఎఫ్ఎం ట్రాన్స్మిటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలోని...
కేరళ పర్యటనలో ప్రధాని మోదీ.. వందేభారత్ ట్రైన్ మరియు దేశంలోనే తొలి వాటర్ మెట్రో సర్వీస్ ప్రారంభం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం కేరళ విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం తిరువనంతపురం మరియు కాసర్గోడ్ మధ్య రాష్ట్రంలోని మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్...
సీఎం జగన్ లండన్ పర్యటన రద్దు, అవసరమైతే రెండు రోజుల్లో ఢిల్లీకి.. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి కీలక...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన రద్దు చేసుకున్నారని, అవసరమైతే మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం కూడా ఉందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్)...
మే మొదటివారంలో సరూర్నగర్లో భారీ బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొననున్న ప్రియాంకా గాంధీ – టీపీసీసీ చీఫ్...
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంచిర్యాలలో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె...
2024 లోక్సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం – ప్రధాని మోదీ
2024 లోక్సభ ఎన్నికలలోపు 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ మేరకు గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రీయ రోజ్ గార్...
రాజస్థాన్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్ రాష్ట్రంలో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రతిష్టాత్మక రైలుకు జెండా...
ఏప్రిల్ 13న రోజ్గార్ మేళా కింద.. 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ పంపిణీ చేయనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 13న కొత్తగా చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 71,000 మందికి అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) మంగళవారం ఒక...
ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా.. ప్రధాని మోదీ నివాళులు
ప్రముఖ సామాజికవేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త మరియు రచయిత మహాత్మా జ్యోతిరావు (జ్యోతిబా) ఫూలే జయంతి సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా ఫూలే సామాజిక న్యాయం యొక్క...