Home Search
%E0%B0%AC%E0%B1%8A%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8 %E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3 - search results
If you're not happy with the results, please do another search
ఉద్యోగ సంఘాల నేతలు భేటీకి రాకుంటే, సీపీఎస్పై ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటిస్తాం- మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా ఉద్యోగుల కంట్రిబ్యూటరీ స్కీం (సీపీఎస్)పై వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. పలు దఫాలుగా దీనిపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాల...
మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలం.. ఫేస్ రికగ్నెజేషన్ యాప్కు అంగీకారం, నేటినుంచి అమలు
ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులు ఎట్టకేలకు తమ పంతం వీడారు. రాష్ట్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నెజేషన్ యాప్ను వ్యతిరేకించిన ఉద్యోగులు తాజాగా తమ నిర్ణయం మార్చుకున్నారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స...
ఫేషియల్ యాప్ అటెండెన్స్ విషయంలో ఉపాధ్యాయులు సహకరించాలి – మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాజరు విషయమై ప్రభుత్వ ఉపాధ్యాయుల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం కొత్తగా ఒక ఫేషియల్ యాప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఉద్యోగులు...
ఏపీలో ఆగస్టు 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ.. ప్రకటించిన మంత్రులు బొత్స, కారుమూరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గత నాలుగు నెలలుగా నిలిపివేసిన రేషన్ బియ్యం పంపిణీని ఆగస్టు 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు. సోమవారం...
పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలు.. స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ
గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో...
ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదు – విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
ఆంధ్రప్రదేశ్లో ఒక్క ప్రభుత్వ స్కూల్ కూడా మూతపడలేదని స్పష్టం చేశారు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను పెద్ద సంఖ్యలో మూసివేస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు. దీనిపై...
‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని అర్హులందరికీ అందిస్తున్నాం, అయితే 75% హాజరు తప్పనిసరిగా ఉండాలి – మంత్రి బొత్స
'జగనన్న అమ్మ ఒడి' పథకంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయనగరంలో రూ. 1.96 కోట్ల నిధులతో నిర్మించిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ ను గురువారం మంత్రి ప్రారంభించారు....
ఏపీ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్-2022 ఫలితాలు నేడు విడుదల అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర జనరల్, ఒకేషనల్ కోర్సుల పరీక్షా ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో...
ఏపీ విద్యాశాఖతో ‘బైజూస్’ ఒప్పందంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు, మంత్రి బొత్స కౌంటర్
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనుభవం ఉంటే సరిపోదని, అది నలుగురికి ఉపయోగపడాలని చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. అయితే మద్యం వ్యాపారం నిర్వహించుకునే బొత్స లాంటి...
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల.. ఫలితాల్లో ప్రకాశం ఫస్ట్, అనంతపురం లాస్ట్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. సోమవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు. విడుదల చేసిన ఫలితాల ప్రకారం.. మొత్తం 6,15,980...