Home Search
%E0%B0%AE%E0%B0%B9%E0%B0%AE%E0%B1%82%E0%B0%A6%E0%B1%8D %E0%B0%85%E0%B0%B2%E0%B1%80 - search results
If you're not happy with the results, please do another search
ఉద్యోగాల భర్తీ కోసం ఉర్దూ మీడియంలో శిక్షణ ఇవ్వండి, మైనార్టీ అధికారులను కోరిన హోం మంత్రి
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఉర్దూ బాషలో శిక్షణ, సంబందిత మెటీరియల్...
మరో మూడు నెలల్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం : హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు పరిశీలించారు. రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్...
నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలి: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం వ్యవసాయ ప్రణాళికలో భాగంగా నకిలీ విత్తనాల అమ్మకాలను అరికట్టేందుకు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎఓ, ఎఓలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
పవిత్ర రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 29 సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందును నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
తెలంగాణలో ట్రాఫిక్ చలానాల రాయితీ గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తూ నిర్ణయం
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మార్చి 1 నుండి 31వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని...
దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యం: మంత్రులు తలసాని, మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం ఆర్థికంగా వెనకబడిన వారిని అభివృద్ధిలోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తీసుకొనిరావడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం...
బోధన్ సంఘటనపై డీజీపీ, కమీషనర్ లతో మాట్లాడిన హోంమంత్రి మహమూద్ అలీ
బోధన్ సంఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, నిజామాబాద్ కమీషనర్ కే.ఆర్ నాగరాజులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పరిస్థితి అదుపులో ఉందని, కమిషనర్ ఇతర...
మార్చి 1 నుండి 31 వరకు ట్రాఫిక్ చలాన్స్ పై రాష్ట్రవ్యాప్తంగా రాయితీ : హోంమంత్రి మహమూద్ అలీ
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ లతో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుండి 31వ తేదీ వరకు ఆన్లైన్ లో పెండింగ్ ఉన్న ట్రాఫిక్...