Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ముగిసిన సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీకి చెందిన పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన ఆయన గురువారం తన పర్యటనను ముగించుకుని ఈరోజు మధ్యాహ్నానికి...
నేడు ఢిల్లీకి సీఎం జగన్.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు సాయంత్రం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ...
నేడు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రేపు సీఐఎస్ఎఫ్ 54వ రైజింగ్ డే...
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (మార్చి 11, శనివారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 8.25 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్ట్కి చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు...
మునుగోడు ఉపఎన్నిక ముందు టీఆర్ఎస్కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
మునుగోడు ఉపఎన్నికకు ముందు టీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టీఆర్ఎస్...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై భేటీ.. తెలంగాణలో శాంతిభద్రతలపై నివేదిక
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం....
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో జరిగింది....
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
మునుగోడులో ఆగస్టు 21న భారీ సభ, అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగస్టు 21వ తేదీన బీజేపీ జాతీయ నేత, కేంద్ర హోమ్ శాఖ...
త్వరలో మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుంది – తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
మునుగోడు ఉప ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మునుగోడులో కాషాయ జెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు...
వరద నష్టం అంచనాకై తెలంగాణకు హైపవర్ కమిటీ, అమిత్ షాకు కృతజ్ఞతలు: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో జరిగిన జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ యొక్క హైపవర్ కమిటీ తెలంగాణను సందర్శించనుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్...