Home Search
కొడాలి నాని - search results
If you're not happy with the results, please do another search
ఏపీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. ఆయన...
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్, అంబటి రాంబాబులకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు భద్రతను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల శాసనసభలో...
రేషన్ డీలర్లు బంద్ చేస్తే పంపిణీ ఆగిపోదు – ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ సమస్యలు విషయంలో రేషన్ డీలర్ల సంఘం పోరుబాట పట్టనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు...
మంత్రి కొడాలి నానికి షోకాజు నోటీసు ఇచ్చిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షోకాజ్...
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిసిన కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఫిబ్రవరి 18, మంగళవారం నాడు ఢిల్లీలో కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల నిరసన.. సస్పెండ్ చేయాలని స్పీకర్ని కోరిన మంత్రి కొడాలి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గరంగరంగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభంలోనే.. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జంగారెడ్డిగూడెంలో ఈ మధ్యకాలంలో సంభవిస్తున్న వరుస మరణాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్...
మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం వెళ్లి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి పేర్ని నాని...
గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 'విశాఖ గర్జన' పేరుతో నేడు వైజాగ్లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ...
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది – సీఎం వైఎస్ జగన్
వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన గురువారం కృష్ణా జిల్లా పెడనలో 'వైఎస్సార్...
నారా లోకేశ్ జూమ్ మీటింగ్లో ప్రత్యక్షమైన వైసీపీ నేతలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ
ఏపీలో ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షలలో ఫెయిల్ అయిన విద్యార్థులకు వైఎస్సార్సీపీ బాధ్యత వహించాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా విద్యార్థులు...