Home Search
గవర్నర్ తమిళిసై - search results
If you're not happy with the results, please do another search
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ విజ్ఞప్తి చేశారు. మన దేశభక్తికి చిహ్నంగా...
అమ్మవారికి బోనం సమర్పించిన తెలంగాణ గవర్నర్ తమిళిసై.. రాజ్భవన్లో ఘనంగా వేడుకలు
హైదరాబాద్లోని రాజ్భవన్లో ఆషాడమాసం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రాంగణంలోని అమ్మవారి ఆలయం వేదిక అయింది. ఉత్సవాల్లో భాగంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బోనమెత్తారు. ఈ క్రమంలో శనివారం తొలుత...
కోవిడ్ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గవర్నర్ ప్రికాషన్ డోస్ తీసుకున్నారు....
రేపు భద్రాచలంలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై.. వరద ప్రభావ ప్రాంతాల పరిశీలన
తెలంగాణలో గడచిన వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పలు జిల్లాలు జలమయమయ్యాయి. ఇంకొన్ని జిల్లాల్లో వరదల ధాటికి లోతట్టు ప్రాంతాలు చాలావరకు నీటమునిగాయి. మరోవైపు భారీ వర్షాలు, వరదలు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా...
గవర్నర్ తమిళిసైను కలిసిన బండి సంజయ్ నేతృత్వంలోని బీజేపీ బృందం, గౌరవెల్లి సమస్యలపై విజ్ఞప్తి
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం, గౌరవెల్లి భూ నిర్వాసితులతో కలిసి బుధవారం రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను...
రాజ్భవన్లో ‘మహిళా దర్బార్’ నిర్వహించిన గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని హామీ
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరారాజన్ శుక్రవారం రాజ్భవన్ వేదికగా మహిళా దర్బార్ను నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళల సమస్యలు తెలుసుకోవాలని గవర్నర్ తమిళిసై నిర్ణయించుకున్నారు. దీనికోసం ఈరోజు...
రేపు రాజ్ భవన్ లో మహిళా దర్బార్ నిర్వహించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా జూన్ 10, శుక్రవారం నాడు రాజ్ భవన్ లో "మహిళా దర్బార్" నిర్వహించాలని నిర్ణయించారు. మహిళా...
ఎల్బీ స్టేడియంలో యోగా ఉత్సవ్, గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రులు హాజరు
ప్రతి ఏటా దేశంలో జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందు కేంద్ర ఆయుష్ శాఖ దేశంలో పలు ప్రాంతాల్లో వరుసగా...
ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై సమగ్ర నివేదిక అందించండి, ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై ఆదేశం
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల చోటుచేసుకున్న ఖమ్మంలో సామినేని సాయిగణేష్, కామారెడ్డిలో తల్లీకొడుకులు ఆత్మహత్యల ఘటనలపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు....
హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరియు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైన ‘రాష్ట్రీయ సంస్కృతీ మహోత్సవ్’ కార్యక్రమానికి హాజరయ్యారు....