Home Search
జవహర్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఏపీ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం రాజ్భవన్లో ఆయనతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణం చేయించారు. ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి...
రాజ్భవన్ చేరుకున్న ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. గన్నవరంలో సీఎం జగన్ ఘనస్వాగతం
ఆంధ్రప్రదేశ్కు నూతన గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) సయ్యద్ అబ్దుల్ నజీర్ రాష్ట్రానికి విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు....
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు సమావేశం.. భారీ పరిశ్రమల ఏర్పాటుపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం స్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి పరిశ్రమల...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గవర్నర్ ముఖ్య కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్...
త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మారబోతుంది, నేను కూడా విశాఖకు షిఫ్ట్ అవుతాను – సీఎం జగన్
త్వరలోనే విశాఖపట్నం పాలనా రాజధానిగా మారనుందని, నగరంలో పెట్టుబడులకు ముందుకు రావాలని ఇన్వెస్టర్లను ఆహ్వానించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు ఆయన మంగళవారం ఢిల్లీలో జరగిన ఏపీ...
ఫిబ్రవరి 8న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 8, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి ఏపీ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది....
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిపై సీఎం జగన్ కీలక సమీక్ష, పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఏర్పాటుకు...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ...
సీఎం జగన్ కీలక నిర్ణయం.. ఉన్నత విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖపై...
వైజాగ్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...