Home Search
తమిళిసై సౌందరరాజన్ - search results
If you're not happy with the results, please do another search
విద్యా రంగంలో నూతన ఆవిష్కరణలు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి నూతన ఆవిష్కరణలు అవసరమని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కోవిడ్ సంక్షోభం విద్యారంగంలో అనేక సవాళ్ళను, సమస్యలను సృష్టించిందని, ఐతే కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ...
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జూలై 20, సోమవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కరోనా నియంత్రణ చర్యలు, నూతన...
ప్లాస్మా దాతలు ముందుకు రావాలి: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
కోవిడ్-19 వ్యాధికి గురై కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. కోవిడ్-19 వ్యాధి తీవ్రంగా ఉన్న పేషంట్లను రక్షించడానికి చేస్తున్న ప్లాస్మా...
తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను బదిలీ చేస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్...
కోవిడ్ టీకా తీసుకున్న గవర్నర్ తమిళిసై భర్త డాక్టర్ పీ.సౌందరరాజన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ...
బీఆర్ఎస్ సర్కార్పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో నియంతృత్వ ధోరణికి ప్రజలు చరమగీతం పాడారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసైకి మధ్య విభేధాలు కొనసాగిన...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
విలీన గ్రామాల ప్రజల డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా – భద్రాచలం పర్యటనలో గవర్నర్ తమిళిసై
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో జరిగిన పలు...
పెండింగ్ బిల్లుల వ్యవహారంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పెండింగ్ బిల్లుల వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆమె సోమవారం తన వద్ద పెండింగ్లో ఉన్న వాటిలో మూడు బిల్లులను ఆమోదించారు. మరో రెండు...
భద్రాచలంలో ఘనంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. పాల్గొన్న గవర్నర్ తమిళిసై
భద్రాచలంలో సీతారాముల వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం మిథిలా స్టేడియంలో ఈ పట్టాభిషేక కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించగా భక్తులు...