Home Search
తమ్మినేని సీతారాం - search results
If you're not happy with the results, please do another search
గ్రాండ్ సక్సెస్ అయిన విశాఖ గర్జన ర్యాలీ.. భారీగా హాజరైన వైఎస్సార్సీపీ శ్రేణులు, ఏపీ మంత్రుల కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులకు మద్దతుగా అధికార వికేంద్రీకరణపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) 'విశాఖ గర్జన' పేరుతో నేడు వైజాగ్లో చేపట్టిన 3.5 కి.మీ మెగా ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ...
ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. పలు కీలక బిల్లులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. శాసనసభతో పాటు శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక బిల్లులను...
ఎన్టీఆర్పై చంద్రబాబు కంటే నాకే ఎక్కువ గౌరవం ఉంది, అన్నీ ఆలోచించే హెల్త్ వర్సిటీ పేరు మార్పు –...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బుధవారం శాసనసభలో వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తొలుత ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి...
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ, టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ఎన్టీఆర్ హెల్త్...
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల నిరసన, వరుసగా నాలుగోరోజు సభ నుంచి సస్పెన్షన్
మంగళవారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సభ్యులను సభ సుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. శాసన సభలో ప్రశ్నోత్తరాలు ఆర్డర్ ప్రకారం జరుగకపోవడంపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సభలో ప్రశ్నోత్తరాల...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నేడు సభలో పెగాసస్పై నివేదిక సమర్పించనున్న హౌస్ కమిటీ, కీలక చర్చ?
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు కొనసాగుతున్నాయి. మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కాగా ప్రభుత్వం నేడు సభలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. మూడోరోజు సోమవారం...
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన కోలగట్ల వీరభద్రస్వామి
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నికయ్యారు. కాగా వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. మూడోరోజు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం...
పోలవరం బాధితులకి పునరావాసం పూర్తి కాగానే, పరిహారం బదిలీ చేస్తాం – ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన త్వరలోనే వారికి నష్ట పరిహారం బదిలీ చేస్తామని అసెంబ్లీలో హామీ ఇచ్చారు. సోమవారం...
ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవికి నోటిఫికేషన్ విడుదల.. సోమవారం జరుగనున్న ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ శాసనసభ రెండో రోజు కొనసాగుతోంది. అయితే శుక్రవారం సభ మొదలైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక ప్రకటన చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు...
ఏపీలో ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష – అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చలో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే నా ఆకాంక్ష అని చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గురువారం ఆయన అసెంబ్లీలో 3 రాజధానులపై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...