Home Search
పువ్వాడ అజయ్ కుమార్ - search results
If you're not happy with the results, please do another search
మెరూన్ పాస్ బుక్ పై ప్రజల్లో అపోహలు, అనుమానాలు తొలగించండి : మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్ల నిర్మించుకుని ఎలాంటి భద్రత లేకుండా ఉన్న నివాసాలకు మెరూన్ రంగు పాస్ బుక్ ను మంజూరు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి...
పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి : మంత్రి పువ్వాడ అజయ్
పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శనివారం నాడు ఈ ఎన్నికల దృష్ట్యా ఖమ్మం నియోజకవర్గ స్థాయి సమావేశం...
వచ్చే నెలలో ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభం – మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ప్రోత్సహిస్తూ విరివిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అనేక సంస్థలను ఆహ్వానిస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ...
ఖమ్మంలో కోవిడ్-19 ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ సెంటర్ ప్రారంభించిన మంత్రి పువ్వాడ
కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ...
కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు...
రాష్ట్రాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్లకే నా ఓటు: కేటీఆర్
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణ...
ఖమ్మంలో ఆ మూడు నియోజకవర్గాలపైనే కాంగ్రెస్ నేతల కన్ను
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలసలు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బలం పెరగడంతోపాటు, కొత్త తలనొప్పులు కూడా వచ్చి పడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో పది నియోజకవర్గాలు ఉన్నాయి....
సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల చొప్పున నష్టపరిహారం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని చెప్పారు....
తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్న టీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీకృత కార్యాలయ సముదాయానికి ప్రారంభోత్సవం చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో...