Home Search
ప్రధాని మోదీ - search results
If you're not happy with the results, please do another search
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధే, ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు – కర్ణాటక పర్యటనలో ప్రధాని మోదీ
బీజేపీ ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ధేనని, ఎంతమాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు. ఈ క్రమంలో యాదగిరి, కలబురగి జిల్లాల్లో...
18వ రైజింగ్ డే సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)/జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం యొక్క 18వ రైజింగ్ డే/వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ ధైర్యసాహసాలు మెచ్చుకోదగినవని ప్రధాని...
సినిమాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోండి – పార్టీ నేతలకు ప్రధాని మోదీ కీలక సూచన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్టీ నాయకులకు కీలక సూచన చేశారు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరిగిన రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశంలో చివరి రోజు ప్రసంగిస్తూ ఆయన ఈ...
జనవరి 19న కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి (జనవరి 19, గురువారం) కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కర్ణాటకలోని యాద్గిరి, కలబురగి జిల్లాల్లో ప్రధాని పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం...
ఢిల్లీలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటుగా (జనవరి 16, 17) జరగనున్నాయి. సోమవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు...
అగ్నివీరుల మొదటి బ్యాచ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
దేశంలో త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అగ్నివీరుల...
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం, ప్రాణాలు కోల్పోయినవారికి ప్రధాని మోదీ సంతాపం
నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. యతి ఎయిర్ లైన్స్ చెందిన ట్విన్-ఇంజిన్ ఏటీఆర్ 72 విమానం ఖాట్మండు నుండి పోఖారాకు వెళుతుండగా ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. విమానంలో 68...
రేపటినుంచి సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ‘వందే భారత్’ ఎక్స్ప్రెస్ సేవలు.. వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
జనవరి 15 (ఆదివారం) ఉదయం 10:30 గంటలకు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే 'వందే భారత్' ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పీఎంఓ కార్యాలయం...
ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ క్రూయిజ్ గంగా విలాస్ ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (జనవరి 13, శుక్రవారం) ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో ప్రపంచంలోని అతి పొడవైన రివర్ క్రూయిజ్-ఎంవీ గంగా విలాస్ను జెండా ఊపి ప్రారంభించారు. వారణాసిలో...
శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల సంతాపం
మాజీ కేంద్రమంత్రి, ఆర్జేడీ సీనియర్ నేత శరద్ యాదవ్ మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్...