Home Search
బిశ్వభూషణ్ హరిచందన్ - search results
If you're not happy with the results, please do another search
గవర్నర్ బిశ్వభూషణ్ ను కలిసిన ఎస్ఈసీ రమేశ్కుమార్
కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంతో స్థానిక సంస్థల...
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నవంబర్ 12, మంగళవారం నాడు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ని కలిశారు. అమరావతిలోని రాజ్ భవన్ కు వెళ్లిన పవన్ కళ్యాణ్...
ఏపీ నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్...
ఏపీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, పాల్గొన్న సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల...
వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్, అచీవ్మెంట్-2022 అవార్డుల ప్రధానోత్సవం, పాల్గొన్న గవర్నర్, సీఎం జగన్
విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, కళలు, సంస్కృతి, సాహిత్యం, మీడియా సహా పలు రంగాలలో ప్రతిభ కనబరిచిన ముప్పై ఐదు మంది వ్యక్తులు మరియు ప్రముఖ సంస్థలు ప్రతిష్టాత్మక వైఎస్ఆర్ లైఫ్...
నవంబర్ 11న విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. నవంబర్ 11న ఆయన విశాఖపట్టణంలో ఒక్క రోజు పర్యటన చేయనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో...
ఏపీ గవర్నర్ కీలక నిర్ణయం.. అర్హులైన పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదలకు రాజధాని అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు సీఆర్డీఏ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్...
సెప్టెంబర్ 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 15 తేదీవ నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15, గురువారం ఉదయం 9 గంటలకు శాసన సభ, 10 గంటలకు శాసన మండలి సమావేశాలు ప్రారంభం...
విజయవాడలో నూతన కోర్టుల భవన సముదాయాన్ని ప్రారంభించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, పాల్గొన్న సీఎం జగన్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...
ఏపీ గవర్నర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్...