Home Search
బీసీసీఐ - search results
If you're not happy with the results, please do another search
అక్టోబర్ 18న జరుగనున్న బీసీసీఐ అధ్యక్ష పదవి ఎన్నికలు.. ఈసారి రేసులో పోటీ పడేది ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ పదవీకాలం మరో పది రోజుల్లో ముగియనుంది. దీంతో ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే మళ్లీ పోటీ చేస్తాడా? లేదంటే కార్యదర్శి...
మహిళల టీ20 ఆసియా కప్: 15మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ, షెడ్యూల్ ఇదే!
పురుషుల టీ20 ఆసియా కప్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీకి వేళయింది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్ అక్టోబర్ 15వ...
టీ20 ప్రపంచకప్కు ముందు టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బీసీసీఐ
వచ్చే నెల నుంచి ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ మొదలవనుంది. అయితే టీ20 ప్రపంచకప్కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. టీమిండియా కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల...
బీసీసీఐ వినూత్న నిర్ణయం.. ఆటలో మరింత మజా పెంచేందుకు టీ20 మ్యాచ్ల్లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్
మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్ ఆటలో మరింత మజా పెంచేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వినూత్న నిర్ణయం తీసుకుంది. 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే పేరుతో క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సరికొత్త...
బీసీసీఐ రాజ్యాంగ సవరణకు సుప్రీంకోర్టు అంగీకారం, మరో మూడేళ్లు పదవుల్లో కొనసాగనున్న సౌరవ్ గంగూలీ, జై షా
భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాజ్యాంగ సవరణలో ప్రతిపాదిత మార్పులకు సుప్రీంకోర్టు బుధవారం ఆమోదించింది. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లలో ఆరేళ్లు మరియు బీసీసీఐలో ఆరేళ్లు సహా ఆఫీస్ బేరర్లు 12 ఏళ్లపాటు...
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు ప్రకటించింది. భారత్ యొక్క అంతర్జాతీయ హోమ్ సీజన్ 2022-23 సెప్టెంబర్లో ఆస్ట్రేలియాతో మూడు...
కామన్ వెల్త్ గేమ్స్-2022: భారత్ మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లాండ్ లోని బర్మింగ్హామ్ వేదికగా జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు 2022 కామన్ వెల్త్ గేమ్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కామన్ వెల్త్ గేమ్స్-2022 కోసం టీమ్...
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జన్మదినం.. శుభాకాంక్షలు తెలిపిన బీసీసీఐ, కోహ్లీ, సెహ్వాగ్, రైనా!
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నేడు 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్ కు ధోనీ అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ అతనికి శుభాకాంక్షలు తెలిపింది బీసీసీఐ. అలాగే...
వెస్టిండీస్ తో 3 వన్డేల సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ, కెప్టెన్ గా శిఖర్ ధావన్...
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ తో ట్రినిడాడ్ లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరిగే...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...