Home Search
బొత్స సత్యనారాయణ - search results
If you're not happy with the results, please do another search
తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవు – టీడీపీ నేత నారాయణ అరెస్టుపై స్పందించిన మంత్రి బొత్స
తప్పు చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొంగూరు...
ఏపీలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం.. మంత్రి బొత్స కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ చేసిన సూచనపై ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది....
సెలక్ట్ కమిటీ ఛైర్మన్లుగా బుగ్గన, బొత్సలను నియమించిన మండలి ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలిలో ప్రవేశపెట్టిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు (మూడురాజధానులు బిల్లు), సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపిన సంగతి తెలిసిందే. అనంతరం సెలెక్ట్ కమిటీల...
బొత్స వ్యాఖ్యలపై స్పందించిన బాలకృష్ణ అల్లుడు భరత్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో, రాజధాని అమరావతి ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినదంటూ పలువురు పేర్లతో ఉన్న భూమి వివరాలను ప్రకటించారు. రాజధాని...
చీపురుపల్లిలో సరిజోఢీ..! కానీ..!!
జాబితా ఎంపికలో తెలుగుదేశం పార్టీ ఈసారి తీవ్రమైన కసరత్తే చేసింది. పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ కీలకమైన అభ్యర్థులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులకు...
వైసీపీ గెలుపు గుర్రాలు వీరే..
ఏపీలో ఎన్నికల దగ్గరపడుతున్నవేళ వైసీపీ స్పీడ్ పెంచేసింది. అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా.. అందులో 24 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది....
విశాఖ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలా ..వద్దా?
అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించేశాం.. ప్రచారాలలో ఇక దూసుకుపోవడమే తరువాయి అని ఏపీ సీఎం జగన్ భావించారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఇప్పుడు కేడర్ నుంచి సీఎం...
రాజధాని రాజకీయం.. ఏపీలో గందరగోళం..
నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి పదేళ్లు అయిపోయింది. రాజధాని ఏంటో తెలియకుండానే ఏళ్లు గడిచిపోయాయి. రెండు పార్టీలు రాష్ట్రాన్ని పాలించాయి. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఉపయోగించుకోకుండానే.....
విశాఖలో టీడీపీ వ్యూహాలు ఈసారి అయినా ఫలిస్తాయా?
విశాఖ పార్లమెంట్ సీటును దక్కించుకోవాలని దశాబ్దాలుగా తెలుగు దేశం పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కల నెరవేరలేదు. టీడీపీ ప్రయత్నాలన్నీ విశాఖలో బెడిసి కొడుతున్నాయి. ఇప్పటి వరకు...
వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి...