Home Search
మహమూద్ అలీ - search results
If you're not happy with the results, please do another search
భైంసా పట్టణంలో పరిస్థితి పూర్తి అదుపులో ఉంది : హోంమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ జిల్లా భైంసాలో మార్చి 7, ఆదివారం నాడు జరిగిన సంఘటనను తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్రంగా ఖండించారు. సంఘటన, పరిస్థితులపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో...
తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీని కలిసిన పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి
పంజాబ్ జైళ్ల శాఖ మంత్రి సుఖ్జిందర్ సింగ్ రంధావా తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీని హైదరాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో గురువారం నాడు కలిశారు. పంజాబ్ జైళ్ల...
పోలీసు సిబ్బందిని ప్రశంసించిన హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
చాంద్రాయణ గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్న ఒక వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ప్రశంసించారు. వర్షంలో...
హుస్సేన్ సాగర్లో ఫ్లోటింగ్ మ్యూజిక్ ఫౌంటెన్ను ప్రారంభించిన మంత్రులు తలసాని, మహమూద్ అలీ
హైదరాబాద్ మహా నగరంలో మరోక ప్రత్యేక ఆకర్షణ అందుబాటులోకి వచ్చింది. నగర ప్రజలకు, పర్యటకులకు మరింత ఆహ్లదం కలిగించేలా నగరంలోని లుంబినీ పార్క్ సమీపంలో హుస్సేన్సాగర్ లో ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్ ప్రారంభమైంది....
నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సౌత్ జోనల్ కౌన్సిల్ భేటీ.. హాజరుకానున్న తెలంగాణ హోంమంత్రి...
నేడు కేరళ రాజధాని తిరువనంతపురంలో దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభింస్తున్నారు. శనివారం మొదలవుతున్న ఈ 30వ సదరన్ జోనల్ కౌన్సిల్...
సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి శంకుస్థాపన, పాల్గొన్న హోం మంత్రి మహమూద్ అలీ
తెలంగాణ నూతన సెక్రటేరియట్లో రెండు మసీదుల నిర్మాణానికి గురువారం నాడు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ లోని నిజామియా యునివర్సిటీ వైస్–చాన్సలర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ శంకుస్థాపన చేయగా, రాష్ట్ర హోం శాఖ మంత్రి...
సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ లో ఆరేళ్ళ చిన్నారి అత్యాచారం, హత్య ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సైదాబాద్ లో 6 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని గురువారం నాడు తెలంగాణ...
కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన హోంమంత్రి మహమ్మద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ కి ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా కరోనాకు చికిత్స పొందుతున్న ఆయన జూలై...
హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయం ఇకపై ఏడాది పొడవునా ప్రజలు సందర్శనకు అనుమతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి నిలయాన్ని ప్రజల సందర్శన కోసం వీలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక,...
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలి: మంత్రి తలసాని శ్రీనివాస్
మే నాటికి మన బస్తీ-మన బడి పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం...