Home Search
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ - search results
If you're not happy with the results, please do another search
అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ
మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 4వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారకం 'సదైవ్ అటల్' వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,...
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (ఆగస్టు 11, గురువారం) రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జగదీప్ ధన్కర్ చేత...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు (జూలై 25, సోమవారం) పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ...
నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
భారతదేశ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. "ఉపాధ్యాయ వృత్తితో జీవితాన్ని ప్రారంభించి...
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ, అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు
గురువారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ద్రౌపది ముర్ముకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ముందుగా ప్రధాని మోదీ గురువారం...
భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, ఎన్నికల్లో ఘన విజయం
భారతదేశ 15వ రాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై భారీ తేడాతో ఆమె ఘన విజయం సాధించారు....
నేడే రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు, సాయంత్రంలోపు ఫలితాలు వెల్లడి
దేశ రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఓట్ల లెక్కింపు నిర్వహించనుండగా, సాయంత్రం 4 గంటల లోపు తుది...
ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్.. జూలై 21న కౌంటింగ్
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. పార్లమెంట్ ఆవరణలో ఉభయ సభల ఎంపీలు ఓటేయగా, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము...
రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు....
త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్న ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము!
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము త్వరలో తెలంగాణ పర్యటనకు రానున్నారా? త్వరలో జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో శాసనసభ్యుల మద్దతు కోసం జూలై 12న తెలంగాణ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది....