Home Search
రిషభ్ పంత్ - search results
If you're not happy with the results, please do another search
ఆసియా కప్ 2022: సూపర్-4లో నేడు కీలక మ్యాచ్, మరోసారి పాక్తో తలపడనున్న భారత్
క్రికెట్ అభిమానులకు ఈ ఆదివారం సిసలైన వినోదం లభించనుంది. యూఏఈలోని దుబాయ్ మరియు షార్జా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నమెంట్ మొదటి దశ ముగిసి సూపర్ 4 స్టేజ్కు చేరుకుంది. ఇక...
ఆసియా కప్ 2022: నేడు పాక్తో తలపడనున్న భారత్.. అరుదైన రికార్డు ముంగిట విరాట్ కోహ్లీ
దుబాయ్లో జరుతున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం కీలక మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్తాన్ జట్లు నేడు తమ తొలి మ్యాచ్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రోహిత్...
రేపటినుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఆదివారం జరిగే తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో తలపడనున్న భారత్
క్రికెట్ ఫాన్స్ కు శుభవార్త. ప్రతిష్టాత్మక ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ రేపటినుంచి ప్రారంభం కానుంది. 15వ సారి జరుగనున్న ఈ టోర్నమెంట్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆతిథ్యం ఇవ్వనుంది. 3...
నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద...
ఇండియా vs శ్రీలంక తొలి టెస్ట్: రవీంద్ర జడేజా సెంచరీ.. భారీ స్కోరు చేసిన భారత్
మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రెండవరోజు భారత్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (175 నాటౌట్) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో.. భారత్...
ఇండియా vs శ్రీలంక ఫస్ట్ టెస్ట్: 100వ టెస్టులో 8000 పరుగుల మైలురాయి చేరుకున్న విరాట్ కోహ్లీ
100 టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో 100వ టెస్ట్ మ్యాచ్ని స్మరించుకుంటూ భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ)...
రెండో వన్డేలో వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుత బౌలింగ్ తో విండీస్...
అవకాశం వస్తే కెప్టెన్సీకి నేను రెడీ – పేసర్ బుమ్రా
టెస్టుల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్గా ఉండేందుకు అవకాశం వస్తే దానికి తాను సిద్ధమేనని పేసర్ బుమ్రా తెలిపాడు. మూడో టెస్టు ముగిశాక టీమ్ సమావేశంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయాన్ని తెలిపాడని...
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు
మార్చి నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును భారత్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గెలుచుకున్నాడు. జనవరి 2021 నుంచి అంతర్జాతీయ క్రికెట్ అన్ని రకాల ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శనలకు...
నాలుగో టెస్టులో ఘన విజయంతో ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత్ జట్టు ఇన్నింగ్ 25 పరుగుల తేడాతో ఘన...