Home Search
విజయసాయి రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
లోకేష్ను ఢీ కొట్టనున్న కమల..
ఏపీలో మంగళగిరి వైసీపీ రాజకీయాలు మరింత వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గంజి చిరంజీవి స్థానం..లో మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను వైసీపీ అధిష్టానం నియమించినట్టు తెలుస్తోంది. వచ్చే...
అధికారంలోకి వచ్చాక వాళ్ల పని పడతామన్న లోకేష్
వైసీపీకి చెందిన ఇద్దరు అక్రమార్కులు ఉత్తరాంధ్రను దోచుకుంటున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన శంఖారావం సభలో మాట్లాడిన లోకేష్.. టీడీపీ జెండా దింపకుండా, మడమ తిప్పకుండా, టీడీపీకి...
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కూలడం ఖాయమని జోస్యం
రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారాన్ని రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందన్న విజయసాయి రెడ్డి.. రాష్ట్రాన్ని అన్యాయంగా రెండు ముక్కలుగా విభజించారంటూ రాజ్యసభ సాక్షిగా కాంగ్రెస్పై...
ఏప్రిల్ మొదటివారంలోనే ఎన్నికలు
ఏపీలో ఎన్నికలకు మరెంతో సమయం లేదు. ఏప్రిల్లో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగొచ్చని ఎన్నికల సంఘం నుంచి బలమైన సంకేతాలు అందుతున్నాయి. అటు మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం...
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు
అసెంబ్లీ ఎన్నికలవేళ అధికార వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు ఎన్నికలు ముంచుకొస్తుంటే.. మరోవైపు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం జగన్కు హెడ్ ఏక్గా మారింది. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు...
మహాప్రస్థానంలో ముగిసిన నటుడు తారకరత్న అంత్యక్రియలు
ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు నిర్వహించారు. తారకరత్నకు ఆయన తండ్రి మోహన కృష్ణ అంతిమ సంస్కారాలు పూర్తి...
కేంద్రం కీలక ప్రకటన.. ఏపీ రాజధాని అమరావతే, విజభన చట్టం ప్రకారం 2015లోనే నోటిఫై చేసినట్లు స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి...
ఏపీలో కొత్త జిల్లా అధ్యక్షులు మరియు ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించిన వైయస్ఆర్సీపీ, జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటినుంచే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
ఢిల్లీలో మొదలైన 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన.. ఏపీ పెవిలియన్ ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
మంగళవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ - ఐఐటీఎఫ్)-2022 ప్రారంభమైంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం...
రాజ్యసభ నూతన స్టాండింగ్ కమిటీల నియామకం.. చోటు దక్కించుకున్న పలువురు తెలుగు రాష్ట్రాల ఎంపీలు
రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు....