Home Search
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి - search results
If you're not happy with the results, please do another search
వైఎస్ఆర్ చేయూత : 26,39,703 మంది మహిళల ఖాతాల్లో రూ.4,949.44 కోట్లు జమ చేసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 23, శుక్రవారం నాడు వరుసగా మూడో ఏడాది “వైఎస్ఆర్ చేయూత” పథకం నిధులను విడుదల చేశారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని అనిమిగానిపల్లిలో...
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానపత్రం అందజేత
తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కోవిడ్ మహమ్మారి ఆంక్షల కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహింహించిన సంగతి...
ఏపీ వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష.. కేన్సర్ వ్యాధి నివారణ, చికిత్సపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో కేన్సర్ విభాగాలను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఏపీ వైద్య, ఆరోగ్య శాఖల పనితీరుపై సీఎం క్యాంపు...
వ్యవసాయ అనుబంధరంగాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష, పలు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో...
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 7, బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ...
మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ మరియు నెల్లూరు బ్యారేజ్ లను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నెల్లూరు జిల్లాలో త్రాగునీరు మరియు సాగునీటికి ఉపయోగపడే రెండు ప్రాజెక్టులను ప్రారంభించారు. సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం...
ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది: సీఎం వైఎస్ జగన్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్ఆర్) 13వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్ఆర్ ను తలుచుకుంటూ ట్విట్టర్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్...
నేడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ కడప జిల్లాలో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్థంతి...
వైఎస్సార్ కడప జిల్లా వేల్పులలో గ్రామ సచివాలయ కాంప్లెక్స్ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటనకు విచ్చేశారు. సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఆయన పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు....
సీఎం జగన్తో భేటీ అయిన ‘టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్’ ప్రతినిధులు.. ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు మరో ప్రముఖ కంపెనీ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంగళవారం సీఎం క్యాంప్...