Home Search
శిఖర్ ధావన్ - search results
If you're not happy with the results, please do another search
నేడు భారత్-ఇంగ్లండ్ మధ్య 2వ వన్డే.. సిరీస్పై టీమిండియా కన్ను, విరాట్ కోహ్లి ఆడటం అనుమానమే
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు లార్డ్స్ గ్రౌండ్ వేదికగా టీమిండియా ఇంగ్లండ్తో రెండో వన్డే ఆడనుంది. తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన టీమిండియా మంచి జోష్ మీద...
ఇంగ్లండ్-భారత్ మధ్య తొలి వన్డే నేడు.. గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం
ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో 2-1 తేడాతో గెలుచుచుకున్న భారత్ ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆడనుంది. కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికగా మంగళవారం తొలి వన్డే ఆడనుంది. వన్డేల్లోనూ సత్తాచాటాలని రోహిత్శర్మ...
ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎడ్జ్బాస్టన్ టెస్టు అనంతరం జూలై 7,9, 10 తేదీల్లో మూడు టీ20లు, జూలై 12,14,17 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్...
బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్స్ : కోహ్లీ, రోహిత్, బుమ్రాకు ఏ+, సీ గ్రేడ్ కు పడిపోయిన హార్ధిక్ పాండ్యా
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2021–2022 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను ప్రకటించింది. మార్చి 2, బుధవారం నాడు జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్ట్లపై నిర్ణయం...
ఐపీఎల్ మెగా వేలం: ఏఏ జట్లు ఏ ఆటగాళ్లను కొనుగోలు చేశాయంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు...
ఐపీఎల్ మెగా వేలం-2022: తొలిరోజున 10 ప్రాంఛైజీలు దక్కించుకున్న ఆటగాళ్లు వీళ్ళే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియ బెంగళూరులో జరుగుతుంది. నేడు, రేపు (ఫిబ్రవరి 12, 13) రెండ్రోజుల పాటుగా ఈ వేలాన్ని నిర్వహించనున్నారు. ఈ మెగా వేలంలో మొత్తం 590...
ఐపీఎల్-2022 మెగా వేలం : 590 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా...
వెస్టిండీస్ తో వన్డే, టీ20 సిరీస్ : భారత్ జట్లను ప్రకటించిన బీసీసీఐ
వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో అహ్మదాబాద్లో మూడు వన్డేలు,...
మరో ఇద్దరు భారత్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ క్రికెట్ జట్టులో ఇటీవలే యువ క్రికెటర్ కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇద్దరు ఆటగాళ్లకు...
కృనాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్, భారత్-శ్రీలంక రెండో టీ20 వాయిదా
భారత్, శ్రీలంక జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 25న జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ జట్టు 38 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది....