Home Search
సచిన్ టెండూల్కర్ - search results
If you're not happy with the results, please do another search
24 సంవత్సరాల తర్వాత.. కామన్వెల్త్ గేమ్స్లోకి క్రికెట్
24 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కామన్వెల్త్ గేమ్స్లోకి క్రికెట్ తిరిగి వచ్చింది. 2022 లో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్లో క్రికెట్ క్రీడకు మళ్ళీ చోటు లభించింది. సుదీర్ఘ...
ఐపీఎల్-2022 మెగా వేలం : 590 మంది ఆటగాళ్లతో తుదిజాబితా విడుదల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియ బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా...
భారత జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్
భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా సోకిన విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. "నాకు కరోనా...
భారత మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్
దేశంలో ఇప్పటికే పలువురు క్రీడా ప్రముఖులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ...
ఐపీఎల్ వేలం కోసం 292 మందితో తుదిజాబితా, శ్రీశాంత్ కు దక్కని చోటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఆడేందుకు వేలం కోసం ముందుగా 1114 మంది క్రికెటర్లు...
ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం: 814 ఇండియన్, 283 విదేశీ ఆటగాళ్ల పేర్ల నమోదు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియను చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2021 కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు ఫిబ్రవరి 4...
భారతదేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు, పలు రంగాల ప్రముఖుల ట్వీట్స్
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత ఈ ఉద్యమం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. కాగా...
ఐపీఎల్ 2020: స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా
ఐపీఎల్-2020 లో భాగంగా దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో సెప్టెంబర్ 24, గురువారం నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ టి20 మ్యాచులో స్లో...
ఫిడే ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్కు స్వర్ణం
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారిగా స్వర్ణ పతకం సాధించింది. రష్యాతో కలిసి సంయుక్తంగా ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ని సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్లతో కూడిన...
దేశంలో దీపప్రజ్వలన కార్యక్రమానికి అద్భుతమైన స్పందన
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటం సాగించే దిశలో దేశప్రజలందరి ఐక్యతకు సూచికగా ఏప్రిల్ 5, ఆదివారం నాడు రాత్రి 9 గంటలకు 9 నిమిషాలపాటు లైట్లు ఆపేసి, ఈ సమయంలో ప్రజలంతా సామాజిక...