Home Search
సజ్జల రామకృష్ణారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమకు ఐదేళ్లు పరిపాలించమని అవకాశం ఇచ్చారని.. ఆ నిర్ణయాన్ని శిరసావహిస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు...
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు – సజ్జల రామకృష్ణారెడ్డి
ఉద్యోగులకు అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం.. మంత్రుల కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చర్చలకు అన్ని ఉద్యోగ సంఘాల జేఏసీ...
ఏపీలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్ల నియామకం, వివరాలు వెల్లడించిన సజ్జల రామకృష్ణారెడ్డి
రాష్ట్రంలో 47 కార్పొరేషన్లకు 481 డైరెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ల వివరాలను శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా...
సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం, రెండు రాష్ట్రాలు కలవడం అసాధ్యం – వైఎస్ షర్మిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలను...
సజ్జల సహా నలుగురు సలహాదారుల పదవీకాలం ఏడాది పాటు పొడిగింపు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నలుగురు సలహాదారుల పదవీకాలం ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...
పోలవరం జాప్యానికి చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే కారణం – సజ్జల రామకృష్ణా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సకాలంలో పూర్తికాకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కారణమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. గురువారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో...
సీఎం జగన్తో భేటీ అయిన సజ్జల.. మంత్రివర్గ తుదికూర్పుపై కసరత్తు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మొత్తం మంత్రివర్గాన్ని రద్దు చేసిన తర్వాత, ఏప్రిల్ 11 న తాజా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే ఆయన,...
చిరంజీవి, రాష్ట్ర ప్రజల జోలికి రావొద్దని హెచ్చరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి విజయభేరి సభకు ఎప్పటిలాగే విశేష స్పందన లభించింది.ఈ సభలో 50 ఏళ్లు దాటిన బీసీలకు రూ.4 వేల పింఛన్ పంపిణీ చేస్తామని,...
పింఛన్.. తెలుగుదేశానికి టెన్షన్..!
అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట.. అన్నది తెలుగుదేశం కూటమికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుందా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్ల పాత్రపై తొలి నుంచీ...
ఆళ్ల రాక వెనుక జగన్ వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎత్తులకు పైఎత్తులతో రసవత్తరంగా మారుతున్నాయి. పడిపోతున్న వైసీపీ గ్రాఫ్ ను పెంచుకునేందుకు అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. సిద్ధం పేరుతో నియోజకవర్గాల వారీగా...