Home Search
హార్దిక్ పాండ్యా - search results
If you're not happy with the results, please do another search
తొలి టీ20లో శ్రీలంకపై భారత్ ఘనవిజయం, అరంగేట్ర మ్యాచ్లోనే 4 వికెట్లతో చెలరేగిన శివమ్ మావి
మూడు టీ20ల సిరీస్లో భారత్ శుభారంభం చేసింది. ముంబై లోని వాంఖడే మైదానంలో మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో శ్రీలంకపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఒత్తిడిని అధిగమిస్తూ టీమిండియా రెండు...
శ్రీలంకతో టీ20 పోరుకు భారత్ సిద్ధం, నేడే తోలి టీ20 మ్యాచ్
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా ఈ రోజు (జనవరి 3, మంగళవారం) రాత్రి 7 గంటల నుంచి తోలి టీ20 జరగనుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో...
శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్ లకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, శ్రీలంక జట్ల మధ్య జనవరి 3, 5, 7 తేదీల్లో మూడు టీ20ల సిరీస్, జనవరి 10, 12, 15 తేదీల్లో మధ్య వన్డేల సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ...
న్యూజిలాండ్తో ‘టై’గా ముగిసిన మూడో టీ20.. 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
న్యూజిలాండ్తో జరిగిన చివరిదైన సిరీస్ నిర్ణయాత్మక 3వ టీ20 మ్యాచ్ 'టై'గా ముగిసింది. నేపియర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కు వరుణుడు అడ్డుపడ్డాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగులను ఛేదించేందుకు బరిలోకి దిగిన...
భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు జరగాల్సిన తోలి టీ20 వర్షం కారణంగా రద్దు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 3 టీ20ల సిరీస్ లో భాగంగా నేటి మధ్యాహ్నం (నవంబర్ 18, శుక్రవారం) 12 గంటల నుంచి వెల్లింగ్టన్ లోని స్కై స్టేడియంలో తోలి టీ20 జరగాల్సి...
న్యూజిలాండ్ తో టీ20 పోరుకు భారత్ సిద్ధం, రేపే తోలి టీ20 మ్యాచ్
భారత్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 18, 20, 22వ తేదీల్లో 3 టీ20ల సిరీస్, అలాగే...
ఐపీఎల్-2023:10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియ డిసెంబర్ 23న కొచ్చిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2023 సీజన్లో ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి 10 ఫ్రాంఛైజీల విండో...
టీ20 ప్రపంచకప్-2022: ఐసీసీ ‘మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్
ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ 2022 ఘనంగా ముగిసింది. అత్యుత్తమ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు ఫైనల్లో పాకిస్తాన్ పై ఘనవిజయం సాధించి టీ20 ప్రపంచకప్ 2022 టైటిల్ ను కైవసం చేసుకుంది. కాగా ఫైనల్లో...
టీ20 వరల్డ్ కప్: సెమీస్లో భారత్ దారుణ పరాజయం, ఫైనల్లో పాకిస్థాన్తో తలపడనున్న ఇంగ్లండ్
ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్లో టీమిండియా దారుణ పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన రెండవ సెమీఫైనల్లో ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఇండియాపై అద్భుత విజయం సాధించింది. తద్వారా ఆదివారం...
టీ20 ప్రపంచ కప్-2022: రేపే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక సెమీఫైనల్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2022 లో భాగంగా రేపు (నవంబర్ 10, గురువారం) మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అడిలైడ్ ఓవల్ గ్రౌండ్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కీలక రెండో సెమీఫైనల్...