Home Search
హైదరాబాద్ - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్లో ఫార్ములా ఈ కార్ రేస్.. హాజరైన మంత్రి కేటీఆర్, సచిన్, రామ్చరణ్ సహా పలువురు ప్రముఖులు
దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్ శనివారం హైదరాబాద్లో జరిగింది. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసులో భాగంగా సాగరతీరాన నిర్వహించిన ఈ రేస్లో ఎలక్ట్రిక్ కార్లు గంటకు 322...
నేడే హైదరాబాద్లో ఫార్ములా ఈ-కార్ రేస్ చాంపియన్షిప్.. 11 జట్లు, 22 మంది రేసర్లతో సర్క్యూట్పై దూసుకెళ్లనున్న కార్లు
ప్రపంచవ్యాప్తంగా ఫార్ములా వన్ రేస్ తర్వాత అంతటి ఆదరణ దక్కించుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్కు భారతదేశం తొలిసారి ఆతిథ్యమిస్తోంది. అందునా మన హైదరాబాద్ నగరంలో ఈ ఈవెంట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం...
దేశంలోనే తొలి అంతర్జాతీయ ఫార్ములా-ఈ రేస్కు హైదరాబాద్ సిద్ధం.. నేడు ప్రీ ప్రాక్టీస్, రేపు ప్రధాన రేస్
దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్ములా ఈ-రేస్కు హైదరాబాద్ సిద్ధమైంది. ఈ క్రమంలో శనివారం ప్రధాన రేస్ జరుగనుండగా.. శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ రేస్ను నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ప్రీ...
నేడు హైదరాబాద్ కు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు (ఫిబ్రవరి 10, శుక్రవారం) రాత్రి హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న అమిత్ షాకు గవర్నర్, డీజీపీ, పలువురు...
హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023 ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా ఏర్పాటు చేసిన 'హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023'ని...
హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళీ అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నగరంలో మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పరిణామం.. ఆ ఐదుగురికి సమన్లు జారీ చేసిన హైదరాబాద్ సీబీఐ...
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసుకి సంబంధించిన విచారణ శనివారం హైదరాబాద్ సీబీఐ కోర్టులో ప్రారంభమైంది. ఈ క్రమంలో కేసులోని ప్రధాన, అనుబంధ ఛార్జిషీట్లను విచారణకు...
పథకాల అమలు తీరు పరిశీలనకై హైదరాబాద్ కు వచ్చిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల బృందం
కేంద్ర ప్రభుత్వం ద్వారా నగరాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ లో...
మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన: రూ.16,000 కోట్లతో హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ 3 డాటా సెంటర్ల ఏర్పాటు
ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేస్తోన్న ఆ సంస్థ తాజాగా మరో 3 డాటా సెంటర్ల...
హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం ముకర్రమ్ ఝా పార్థివదేహానికి నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్
చౌమహల్లా ప్యాలెస్లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రమ్ ఝా పార్థివదేహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు...