Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
జనసేన నాయకులకు గౌరవంలేని చోట స్నేహంచేయండని చెప్పే ధైర్యం నాకులేదు : పవన్
బహుజన విధానంతో ముందుకెళ్తూ, సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే, బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: 40 మంది బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే…
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి బెంగాల్...
తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం నిర్వహణ
ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో...
మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి, నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర...
తుఫాన్లతో నష్టం: ఎన్డిఆర్ఎఫ్ నుంచి 5 రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు సాయం
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఐదు రాష్ట్రాలకు రూ.3,113.05 కోట్ల అదనపు కేంద్ర సహాయానికి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. 2020 వ సంవత్సరంలో...
విశాఖ ఉక్కును కర్మాగారంగా చూడొద్దు, ప్రజల మనోభావాలకు ప్రతీకగా చూడాలి: పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం...
ఢిల్లీ వెళ్లిన జనసేనాని పవన్ కళ్యాణ్, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకొనే అంశంపై చర్చ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవలసిందిగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర...
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తాం : జనసేన
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి కృషి చేస్తామని, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞాపన తెలియజేస్తామని జనసేన పార్టీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటన...
భారతదేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం వద్దు, పలు రంగాల ప్రముఖుల ట్వీట్స్
ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంతో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రైతులు జనవరి 26 న నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత ఈ ఉద్యమం పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. కాగా...
అన్నాడీఎంకేతో కలిసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ – జేపీ నడ్డా
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు....