Home Search
తలసాని - search results
If you're not happy with the results, please do another search
నూతన చట్టాల అమలులో చివరి గుడిసె వరకు ఫలితాలు అందడమే ప్రభుత్వ లక్ష్యం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రూపొందిస్తున్న నూతన చట్టాల అమలు సందర్భంగా, ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె వరకు వాటి ఫలితాలు అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి...
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ రేపే ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని, అలాగే రోడ్ నెంబర్ 45 నుంచి దుర్గం చెరువు వరకు నిర్మించిన 4 లేన్ ఎలివేటెడ్ కారిడార్ ను సెప్టెంబర్ 25, సాయంత్రం...
డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయండి: మంత్రి కేటిఆర్
జీహెఛ్ఎంసీ అభివృద్ధి పనులపైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ వరుసగా పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్...
దసరా నాటికి 21 ప్రాంతాల్లో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అందజేత
పేదల సొంత ఇంటి కల నేరవేరనున్నదని, హైదరాబాద్ జిల్లా పరిధిలోని 21 ప్రాంతాలలో 4,358 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను దసరా నాటికి ప్రారంభించి లబ్దిదారులకు కానుకగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య,...
జీహెఛ్ఎంసీ పరిధిలో లక్ష మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ
ఆగస్టు 22 వ తేదీ నుండి ప్రారంభం కానున్న గణేష్ ఉత్సవాల సందర్బంగా ప్రజలు తమ ఇండ్లలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి,...
హైదరాబాద్ నగరాన్ని హెరిటేజ్ సిటీగా యునెస్కో గుర్తించేలా కృషి చేస్తాం – మంత్రి కేటిఆర్
హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించుటకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. ఆగస్టు 14, శుక్రవారం సాయంత్రం పునర్వైభవం కల్పించిన మోజంజాహి...
బస్తీ దవాఖానాను ప్రారంభించిన మంత్రి కేటిఆర్, నగరంలో నేడు 25 ప్రారంభం
ఉప్పల్ నియోజకవర్గం, హబ్సిగూడలోని రాంరెడ్డి నగర్ బస్తీలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే భేతి సుభాశ్రెడ్డితో కలిసి బస్తీ దవాఖానను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఈ రోజు...
ఆగస్టు 15 న తెలంగాణలో జాతీయ జెండాను ఆవిష్కరించేది వీరే…
ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం నాడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో జాతీయ జెండాను ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15, శనివారం నాడు ఉదయం 10...
ఆగస్టు 6 న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 వ విడత ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆగస్టు 6 వ తేదీ నుండి ప్రారంభం కానుంది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం...
దేవాలయ భూములను పరిరక్షిస్తాం, ఆక్రమిస్తే కఠిన చర్యలు
దేవాదాయ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఆలయ భూముల ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జంటనగరాల పరిధిలోని దేవాదాయ...