Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో ఒక్కరోజే 51,706 మంది డిశ్చార్జ్, కరోనా రికవరీ రేటు 67.19 శాతం
భారత్ లో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం కూడా మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 51,706 మంది కరోనా నుంచి కోలుకుని...
ప్రమాదాల నేపథ్యంలో పరిశ్రమల్లో ప్రత్యేక డ్రైవ్, ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, నంద్యాల సహా వివిధ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఇటీవల వరుస ప్రమాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పరిశ్రమల్లో...
ఏపీలో పెరుగుతున్న కరోనా మరణాలు, ఒకే రోజులో 67 మంది మృతి
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. దీంతో మరోసారి భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 9747...
ఏపీలో కరోనా వ్యాప్తి: ఒకేరోజు 3 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 9747 కరోనా పాజిటివ్ కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 3 జిల్లాల్లో 1000 కి...
సెప్టెంబర్ 5న స్కూల్స్ ప్రారంభం, అదే రోజున జగనన్న విద్యాకానుక అందజేత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 4, మంగళవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు...
ఏపీలో తొమ్మిదో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం
కరోనా నివారణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిస్థాయి లాక్డౌన్ ఎత్తివేశాక కూడా పేదలు ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో...
దేశంలో కరోనా కేసులు, మరణాలు అత్యధికంగా నమోదైన 5 రాష్ట్రాలివే….
దేశంలో కరోనా విజృంభణతో ఆగస్టు 4, మంగళవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. అలాగే కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 38,938 కు చేరింది....
ఏపీలో మరో ఇద్దరు ఎమ్మెల్యే లకు కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావంతో గత కొన్నిరోజులుగా పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రాష్ట్రంలో...
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూత
ప్రముఖ జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో...
కరోనాతో మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూత
సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కన్నుమూశారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సున్నం రాజయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ గా...